Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజ్యసభ అభ్యర్థిగా అభిషేక్ మను సింఘ్వీ.. టీ సీఎల్పీ ఏకగ్రీవ తీర్మానం!

ఠాగూర్
సోమవారం, 19 ఆగస్టు 2024 (09:25 IST)
తెలంగాణ రాష్ట్ర కోటాలో రాజ్యసభ అభ్యర్థిగా కాంగ్రెస్ సీనియర్ నేత అభిషేక్ మను సింఘ్వీ పేరును కాంగ్రెస్ అధిష్టానం ఖరారు చేసింది. ఈ నేపథ్యంలో ఆదివారం హైదరాబాద్ నగరంలోని గచ్చిబౌలిలోని హోటల్ షెరటాన్‌లో తెలంగాణ కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ సమావేశం జరిగింది. ఇందులో తెలంగాణ కోటా నుంచి రాజ్యసభ అభ్యర్థిగా అభిషేక్ మను సింఘ్వీ పేరును ఏకగ్రీవంగా తీర్మానం చేసి ఆమోదం తెలిపారు. 
 
ఈ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో సహా తెలంగాణ మంత్రులు, రాజ్యసభ అభ్యర్థి అభిషేక్ మను సింఘ్వీ, ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు. అభిషేక్ రాజ్యసభ అభ్యర్థిత్వాన్ని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆమోదించినందుకు ధన్యవాదాలు తెలుపుతూ ఆదివారం జరిగిన సీఎల్పీ భేటీలో తీర్మానం చేశారు. ఈ నేపథ్యంలో మను సింఘ్వీ సోమవారం ఉదయం 11 గంటలకు రాజ్యసభ అభ్యర్ధిగా నామినేషన్ దాఖలు చేయనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'మత్తు వదలరా-2' చిత్రాన్ని చూసి చిరంజీవి - మహేశ్ బాబులు ఎమన్నారు?

మోహన్ బాబు యూనివర్శిటీలో అధిక ఫీజులు వసూలు.. స్పందించిన మంచు మనోజ్!!

రజనీకాంత్ సినిమా షూటింగ్‌కు సమీపంలో అగ్నిప్రమాదం... ఎక్కడ?

అక్కినేని నాగేశ్వర రావు 100వ పుట్టిన రోజు వార్షికోత్సవం సందర్భంగా ఘన నివాళులు

మృత్యుముఖంలో ఉన్న అభిమానికి.. వీడియో కాల్ చేసిన హీరో! (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రతిరోజూ ఉదయాన్నే ఉసిరి తింటే..!

గ్రీన్ టీ తాగితే కలిగే ప్రయోజనాలు, ఏంటవి?

భారతదేశంలో అవకాడో న్యూట్రిషనల్- ఆరోగ్య ప్రయోజనాలు తెలియచెప్పేందుకు కన్జ్యూమర్ ఎడ్యుకేషన్ క్యాంపెయిన్

బ్యాక్ పెయిన్ సమస్యను వదిలించుకునే మార్గాలు ఇవే

వేరుశనగ పల్లీలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments