Webdunia - Bharat's app for daily news and videos

Install App

బంగారుపల్లి తండాలో "కంటైనర్ స్కూల్".. ఆ స్కూల్ వారికే!

సెల్వి
మంగళవారం, 17 సెప్టెంబరు 2024 (16:33 IST)
తాడ్వాయి మండలం బంధాల గ్రామ పంచాయతీలోని పోచారంలోని మారుమూల ఏజెన్సీ ప్రాంత ప్రజలకు అత్యవసర వైద్యం అందించేందుకు 'కంటెయినర్‌ ఆసుపత్రి'గా పేరుగాంచిన ప్రీఫ్యాబ్రికేటెడ్‌ ఆరోగ్య ఉపకేంద్రాన్ని ఏర్పాటు చేసి జిల్లా యంత్రాంగం ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తోంది. 
 
అలాగే జిల్లాలోని కన్నాయిగూడెం మండలం అటవీ ప్రాంతంలో బంగారుపల్లి తండాలోని పిల్లల కోసం "కంటైనర్ స్కూల్" కూడా సిద్ధం అవుతోంది. 
 
అటవీ ప్రాంతాల్లో శాశ్వత నిర్మాణాలు చేపట్టడానికి అటవీ నిబంధనలు అనుమతించకపోవడంతో బంగారుపల్లి తండాలో నివాసముంటున్న గిరిజన సంఘాల పిల్లలు గుడిసెలు వేసుకుని చదువుకుంటున్నారని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. 
 
మెరుగైన సౌకర్యం కల్పించేందుకు కలెక్టర్ టీఎస్ దివాకర కంటైనర్ పాఠశాల నిర్మాణానికి రూ.13 లక్షలు మంజూరు చేశారు. ఈ స్కూలును మంగళవారం ప్రారంభించనున్నారని తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మదరాసి నుంచి శివకార్తికేయన్ లవ్ ఫెయిల్యూర్ యాంథమ్

మిత్ర మండలి నుంచి రెండవ గీతం స్వేచ్ఛ స్టాండు విడుదల

భగవత్ కేసరి , 12th ఫెయిల్ ఉత్తమ చిత్రం; షారుఖ్ ఖాన్, విక్రాంత్ మాస్సే ఉత్తమ నటుడి అవార్డు

జాతీయ చలన చిత్ర అవార్డులు - ఉత్తమ చిత్రంగా 'భగవంత్ కేసరి'

Satyadev: మత్స్యకారుల బతుకుపోరాటంగా అరేబియా కడలి ట్రైలర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments