Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్‌లో కాశ్మీర్ టెక్కీ ఆత్మహత్య.. అంతా ప్రేమ వ్యవహారమే

సెల్వి
సోమవారం, 11 నవంబరు 2024 (12:19 IST)
మల్టీ నేషనల్ బ్యాంకులో ఉద్యోగం చేస్తున్న 23 ఏళ్ల టెక్కీ మృతదేహం గుల్షన్‌నగర్‌లోని ఆమె అపార్ట్‌మెంట్‌లో లభ్యమైందని ఫిలింనగర్ పోలీసులు తెలిపారు. బాధితురాలిని జమ్మూ కాశ్మీర్‌కు చెందిన ఇరామ్ నబిదార్‌గా గుర్తించారు. నవంబర్ 7వ తేదీ నుంచి ఆమె కార్యాలయంలో లాగిన్ కాకపోవడం, ఫోన్ చేసినా స్పందించకపోవడంతో ఆమె కార్యాలయంలో అనుమానం వచ్చింది. వారు పోలీసులకు సమాచారం అందించారు.
 
బ్యాంక్ అధికారులు ఇచ్చిన సమాచారం మేరకు ఫ్లాట్ తలుపులు పగులగొట్టి మృతదేహాన్ని గుర్తించారు. పోలీసులకు సమాచారం అందించడంతో కుటుంబ సభ్యులు ఆమెకు ప్రేమ వ్యవహారం ఉందని, మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడి వుంటుందని పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

Rasool : స్కై సినిమా నుంచి జర్నీఆఫ్ ఎమోషనల్ స్కై టీజర్ లాంఛ్

Chiru: 25 ఏళ్ళ తర్వాత మెగాస్టార్ చిరంజీవి సంతకం తీసుకున్న శేఖర్ కమ్ముల

Pawan: పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై స్పందించిన నారాయణ మూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

తర్వాతి కథనం
Show comments