Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్‌లో కాశ్మీర్ టెక్కీ ఆత్మహత్య.. అంతా ప్రేమ వ్యవహారమే

సెల్వి
సోమవారం, 11 నవంబరు 2024 (12:19 IST)
మల్టీ నేషనల్ బ్యాంకులో ఉద్యోగం చేస్తున్న 23 ఏళ్ల టెక్కీ మృతదేహం గుల్షన్‌నగర్‌లోని ఆమె అపార్ట్‌మెంట్‌లో లభ్యమైందని ఫిలింనగర్ పోలీసులు తెలిపారు. బాధితురాలిని జమ్మూ కాశ్మీర్‌కు చెందిన ఇరామ్ నబిదార్‌గా గుర్తించారు. నవంబర్ 7వ తేదీ నుంచి ఆమె కార్యాలయంలో లాగిన్ కాకపోవడం, ఫోన్ చేసినా స్పందించకపోవడంతో ఆమె కార్యాలయంలో అనుమానం వచ్చింది. వారు పోలీసులకు సమాచారం అందించారు.
 
బ్యాంక్ అధికారులు ఇచ్చిన సమాచారం మేరకు ఫ్లాట్ తలుపులు పగులగొట్టి మృతదేహాన్ని గుర్తించారు. పోలీసులకు సమాచారం అందించడంతో కుటుంబ సభ్యులు ఆమెకు ప్రేమ వ్యవహారం ఉందని, మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడి వుంటుందని పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

Siddu: జాక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ట్రబుల్ లో పడ్డాడా?

Raviteja: మాస్ జాతర లో రవితేజ చిత్రం రీమిక్స్ థీమ్ విడుదల

థియేటర్లో నవ్వుతుంటే మా కడుపు నిండిపోయింది : ప్రదీప్ మాచిరాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments