Webdunia - Bharat's app for daily news and videos

Install App

సంగారెడ్డి కెమికల్ ఫ్యాక్టరీ పేలుడులో ఆరుగురు మృతి: మృతుల్లో ఎండీ, మేనేజర్?

ఐవీఆర్
బుధవారం, 3 ఏప్రియల్ 2024 (19:53 IST)
తెలంగాణ లోని సంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. కెమికల్ ఫ్యాక్టరీలోని రియాక్టర్ పేలి ఆరుగురు సజీవ దహనమయ్యారు. వీరిలో కంపెనీ ఎండీ, మేనేజర్ వున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరో 10 మందికి తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు సమయంలో భవనంలో 50 మంది ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. అదే నిజమైతే మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం వుంది.
 
పేలుడుకి గల కారణాలు ఇంకా వెల్లడి కాలేదు. మరోవైపు భవనంలోని మరో రియాక్టర్‌ పేలిపోయే ప్రమాదం ఉందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఐతే అగ్నిమాపకదళాలు మంటలను అదుపులోకి తెచ్చాయి. అధికారులు చుట్టుపక్కల ప్రాంతాల నుండి ప్రజలను ఖాళీ చేయించారు. క్షతగాత్రులను ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments