Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోవును "మదర్ ఆఫ్ ద నేషన్"గా ప్రకటించాలి: అవిముక్తేశ్వరానంద్

సెల్వి
గురువారం, 10 అక్టోబరు 2024 (23:14 IST)
గోవును "మదర్ ఆఫ్ ద నేషన్"గా ప్రకటించడంలో భాగంగా 35 రోజుల పాటు సాగే "గౌ ధ్వజ స్థాపన భారత్ యాత్ర" బుధవారం హైదరాబాద్‌కు చేరుకుంది. జగద్గురు శంకరాచార్య అవిముక్తేశ్వరానంద్ నేతృత్వంలోని యాత్ర సెప్టెంబర్ 22న అయోధ్యలో ప్రారంభమై అక్టోబర్ 26 వరకు అన్ని రాష్ట్రాల రాజధానులను తాకింది.

ఈ సందర్భంగా హైదరాబాదులో శంకరాచార్య ఆవు జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా యాత్రికులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, "భారత నేల నుండి గోహత్య పూర్తిగా తొలగించి, గోవును జాతీయ తల్లిగా ప్రకటించడానికి నేను ప్రయాణం చేస్తున్నాను" అని అన్నారు.
 
మహారాష్ట్ర సిఎం ఏక్‌నాథ్ షిండే గోవును రాష్ట్ర మాతగా ప్రకటించి, కేబినెట్ ప్రతిపాదన కాపీని శంకరాచార్య పాదాల వద్ద ఉంచడంతో ఈ చారిత్రాత్మక ప్రయాణం గొప్ప విజయాన్ని సాధించింది. భక్తులనుద్దేశించి శంకరాచార్య మాట్లాడుతూ.. గంగ, గోవుల కృపను కోరే గోపాలమణి సారథ్యంలోని ఉద్యమం పవిత్రమైనదన్నారు. ఉద్యమాన్ని బలోపేతం చేసేందుకు ఈ ప్రచారంలో పాల్గొంటున్నామన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఉస్తాద్ భగత్ సింగ్'లో రాశీఖన్నా... మేకర్స్ వెల్లడి

NTR: వార్ 2తో హృతిక్ రోషన్ తారక్ (ఎన్.టి.ఆర్.) 25 ఏళ్ళ వారసత్వం

Raashi Khanna: ఉస్తాద్‌ భగత్‌సింగ్ లో దేవదూత రాశిఖన్నా శ్లోకా గా ఎంట్రీ

పవన్ కళ్యాణ్ నిత్యం మండే స్ఫూర్తి : క్రిష్ జాగర్లమూడి

Bigg Boss 9 Telugu: సెట్లు సిద్ధం.. వీజే సన్నీ, మానస్, ప్రియాంక జైన్‌లు రీ ఎంట్రీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తర్వాతి కథనం
Show comments