Webdunia - Bharat's app for daily news and videos

Install App

వన్ నేషన్ - వన్ ఎలక్షన్... అప్రజాస్వామికం : కేరళ అసెంబ్లీ తీర్మానం

ఠాగూర్
గురువారం, 10 అక్టోబరు 2024 (23:08 IST)
ఒకే దేశం ఒకే ఎన్నిక (వన్ నేషన్ - వన్ ఎలక్షన్) ప్రతిపాదనకు కేరళ రాష్ట్రం మోకాలొడ్డింది. కేంద్రం ప్రతిపాదించిన ఈ ప్రణాళికకు వ్యతిరేకంగా కేరళ రాష్ట్ర అసెంబ్లీ ఓ తీర్మానం చేసింది. ఈ తీర్మాన ప్రతిని కేంద్రానికి పంపించింది. వన్ నేషన్ - వన్ ఎలక్షన్ అప్రజాస్వామికమని స్పష్టం చేసింది. ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసింది. 
 
ఈ ప్రతిపాదన దేశంలోని సమాఖ్య వ్యవస్థను నిర్వీర్యం చేస్తుందని తీర్మానంలో పేర్కొంది. వన్ నేషన్ - వన్ ఎలక్షన్ ద్వారా దేశంలోని సామాజిక, సాంస్కృతిక, రాజకీయ వైవిధ్యాలను దెబ్బతీసే ప్రయత్నం జరుగుతుందన్నారు. 
 
ఖర్చులను తగ్గించడానికి సులభతరమైన పాలనను నిర్ధారించడానికి సులభ మార్గాలను ఉన్నాయని పేర్కొన్నారు. రాజ్యాంగంలోని ప్రధానమైన సమాఖ్య, నిర్మాణాన్ని నాశనం చేయడం, ప్రజల హక్కులను సవాల్ చేయం, రాష్ట్ర అసెంబ్లీలు, స్థానిక స్వపరిపాలన హక్కులను అడ్డుకోవడమే లక్ష్యంగా ఈ ప్రతిపాదన ఉందని విమర్శించారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రొమాంటిక్ కామెడీ చిత్రంలో జాన్వీ కపూర్ - అందాల ఆరబోత?

Gaddar Awards: సినిమాలు చూడకుండా గద్దర్ అవార్డులు ప్రకటించారా?

ఈ లోకంలో నాలాంటి వారు : ఇళయరాజా

షష్టిపూర్తి కథను నమ్మాను, అందుకే మ్యూజిక్ ఇచ్చాను - ఇళయరాజా

Yash: యాష్ vs రణబీర్: రామాయణంలో భారీ యాక్షన్ మొదలైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

ఎందుకు ప్రతి ఒక్కరూ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది?

తర్వాతి కథనం
Show comments