Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉజ్జయినీ మహంకాళి ఆలయం- మాతంగి స్వర్ణలత భవిష్యవాణి.. లేదంటే సోమరిపోతులు?

సెల్వి
సోమవారం, 22 జులై 2024 (12:30 IST)
Bhavishyavani
సుప్రసిద్ధ సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి ఆలయంలో మాతంగి స్వర్ణలత భవిష్యవాణి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఆలయ నిర్వాహకులు. బోనాల పండుగ మరుసటి రోజు ఈ కార్యక్రమం జరగడంతో భవిష్యవాణి వినేందుకు భక్తులు ఆసక్తిగా తరలివచ్చారు. అమ్మవారి ముందు పచ్చని కుండపై నిల్చుని స్వర్ణలత భక్తులకు భవిష్యవాణి వినిపించారు.
 
ఈ ఏడాది మంచి వర్షాలు కురుస్తాయని, ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉంటారని హామీ ఇచ్చారు. ఇప్పటికే పలువురు భక్తులు వర్షంలో తడుస్తూ అమ్మవారికి బోనాలు సమర్పించుకున్నారని ఆలయ అర్చకులు పేర్కొన్నారు. తనను దర్శనం చేసుకోవాలంటే ఆ మాత్రం కష్టపడాలి. లేదంటే సోమరిపోతులు అవుతారని ఆమె తెలిపారు.

ఇంకా, ఈ సంవత్సరం ఐదు వారాల పాటు భక్తులు ప్రార్థనలు చేయాలని అమ్మవారు సూచించారు. అమ్మవారి మార్గదర్శనానికి భక్తులు కృతజ్ఞతలు తెలిపారు. ఆమె సూచనలను శ్రద్ధగా పాటిస్తానని ప్రమాణం చేశారు. ఈ ఏడాది పూజలు సంతోషంగా ఆనందంగా అందుకున్నానని అమ్మవారు తెలిపారు. ఎవరికి ఏ ఆటంకం లేకుండా చూసుకున్నానని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సీఎం పెళ్లాం సమాజానికి మంచి చేయాలనుకుంటే ఏమైంది ?

రెండు మతాల మధ్య చిచ్చు పెట్టిన గొర్రె కథతో గొర్రె పురాణం ట్రైలర్

ఫ్యామిలీ ఆడియెన్స్ ను దృష్టిలో పెట్టుకుని చంద్రహాస్ తో రామ్ నగర్ బన్నీ తీసా : ప్రభాకర్

దుబాయ్‌లో సుబ్రహ్మణ్య- బియాండ్ ఇమాజినేషన్ చిత్రం గ్లింప్స్ రిలీజ్

కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టిన మేఘా ఆకాశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యానికి 5 తులసి ఆకులు, ఏం చేయాలి?

చికాగోలో నాట్స్ హైవే దత్తత కార్యక్రమం

బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఎక్స్‌క్లూజివ్ ఐవేర్ కలెక్షన్‌

ప్రతిరోజూ బాదం పప్పును తింటే ప్రయోజనం ఏంటి?

ప్రతిరోజూ ఉదయాన్నే ఉసిరి తింటే..!

తర్వాతి కథనం
Show comments