Webdunia - Bharat's app for daily news and videos

Install App

సమ్మక్క-సారమ్మల జాతర- ఏర్పాట్లన్నీ సిద్ధం.. ఫిబ్రవరి 21న..?

సెల్వి
బుధవారం, 17 జనవరి 2024 (16:52 IST)
సమ్మక్క-సారమ్మల జాతరకు సంబంధించిన ఏర్పాట్లపై అధికారులు సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం ఇప్పటికే జాతరకు సంబంధించి రూ.75కోట్ల నిధులు కేటాయించింది. ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారంలో మంత్రులు సీతక్క, కొండా సురేఖ పర్యటించారు. 
 
ఎంతో విశిష్టత కలిగిన సమ్మక్క-సారలమ్మ జాతరకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యే అవకాశం వుండటంతో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. 
 
సమ్మక్క-సారలక్క జాతర కోసం ప్రభుత్వం అన్నీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలో నెల రోజుల ముందే వనదేవతల దర్శనానికి భక్తులు బారులు తీరారు. సంక్రాంతి పండుగకు వరస సెలవులు కావడంతో పెద్ద సంఖ్యలో తల్లులను దర్శించుకుంటున్నారు. 
 
జాతరలో ఫిబ్రవరి 21న కన్నేపల్లి నుంచి సారలమ్మను గద్దెపైకి తీసుకురానున్నారు. 22న చిలకలగుట్ట నుంచి సమ్మక్క తల్లిని తీసుకొచ్చి.. గద్దెపై ప్రతిష్టిస్తారు. 23న వనదేవతలు గద్దెలపై కొలువదీరనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తర్వాతి కథనం
Show comments