Krystyna Pyszkova: యాదగిరి గుట్టలో మిస్ వరల్డ్ క్రిస్టినా పిస్జ్కోవా (video)

సెల్వి
మంగళవారం, 18 మార్చి 2025 (19:37 IST)
Krystyna Pyszkova
తెలంగాణ మే 7 నుండి 31 వరకు 72వ మిస్ వరల్డ్ పోటీలకు ఆతిథ్యం ఇవ్వనుంది. ఇది 72వ ఎడిషన్. మిస్ వరల్డ్ ప్రారంభం, ముగింపు వేడుకలు, గ్రాండ్ ఫినాలే మొత్తం హైదరాబాద్‌లోనే ఉండబోతోంది. ప్రపంచ వ్యాప్తంగా అందాల రాశులను ఈ వేడుకలో పాల్గొనేవారిని స్వాగతిస్తోంది. ఈ నేపథ్యంలో మిస్ వరల్డ్ క్రిస్టినా పిస్జ్కోవా యాదగిరిగుట్ట ఆలయాన్ని సందర్శించారు. 
 
"యాదగిరిగుట్ట ఆలయాన్ని సందర్శించడం నాకు ఆనందం, ఆత్మ శాంతిని కలిగించింది. తెలంగాణలో దాగివున్న ఇలాంటి మేటి రత్నాలను మరిన్ని చూడటానికి నేను వేచి ఉండలేను" అని పిస్జ్కోవా అన్నారు. 
 
యాదగిరిగుట్ట ఆలయాన్ని దర్శించుకోవడం నాకు నిజంగా అదృష్టంగా అనిపిస్తోంది. ఇక్కడి ఆధ్యాత్మిక శక్తి, ప్రశాంత వాతావరణం నన్ను ఎంతో ఆకర్షించాయి" అని క్రిస్టినా పిస్జ్కోవా పేర్కొన్నారు.  
Krystyna Pyszkova
 
త్వరలోనే 120 మంది మిస్ వరల్డ్ స్పర్థాకులు కూడా ఈ దివ్యమైన ప్రదేశాన్ని సందర్శించబోతున్నారు. వారు కూడా ఇక్కడి వైభవాన్ని ఆస్వాదిస్తారని నమ్ముతున్నాను" అని ఆమె ఆనందం వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ram: ఆంధ్ర కింగ్ తాలూకా... చిన్ని గుండెలో సాంగ్ తొో రామ్ పోతినేని

Bigg Boss Telugu 9: శ్రీజ దమ్ము రీ ఎంట్రీ.. దివ్వెల మాధురిపై ఎదురు దాడి.. వాయిస్‌పై ట్రోలింగ్స్

Suryakantham: ఒకరి బాధను సంతోషంగా తీసుకోలేనని తెగేసి చెప్పిన సూర్యకాంతం

Ravi Teja: రవితేజ, శ్రీలీల ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ, యాక్షన్ తో విడుదలైన మాస్ జతర ట్రైలర్

Bigg Boss Telugu 9 : పక్కటెముకల్లో గాయం.. రెస్టు కోసం బిగ్ బాస్ హౌస్ నుంచి అవుట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments