Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఔటర్ రింగ్ రోడ్డు టు ఇబ్రహీంపట్నం, ప్రేమజంటల రాసలీలలు, దోపిడీ దొంగతనాలు

ఐవీఆర్
మంగళవారం, 11 మార్చి 2025 (15:47 IST)
వనస్థలిపురం నుంచి ఔటర్ రింగ్ రోడ్డు దాటుకుని ఇబ్రహీంపట్నం వెళ్లే దారి అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారినట్లు పోలీసులు తనిఖీల్లో బైటపడింది. దీనితో ఆ రోడ్డు మార్గంలో ప్రజలు వెళ్లొద్దంటూ పోలీసులు హెచ్చరికలు చేస్తున్నారు. ఆ రోడ్డు అంతా నిర్మానుష్యంగా వుంటుండంతో దోపిడీలు చేసే ముఠాలు కాచుకుని కూర్చున్నట్లు సమాచారం. మరోవైపు ఇదే మార్గంలో యువ జంటలు చాటుమాటు వ్యవహారాలను కూడా సాగిస్తున్నట్లు పోలీసుల దృష్టికి వచ్చింది. దీనితో పోలీసులు మెరుపు తనిఖీలు నిర్వహించారు.
 
ఈ తనిఖీల్లో రెండు జంటలు వారి కంటకు కనిపించారు. వారిని పట్టుకుని ఇటువైపు రావద్దంటే ఎందుకు వస్తున్నారని ప్రశ్నించారు. ఈ రెండు జంటల్లో ఒక జంట సమీపంలో వున్న కళాశాలకు చెందినవారు కాగా మరో జంట ఓ ప్రైవేటు పాఠశాల ఉపాధ్యాయురాలిగా గుర్తించారు. వీరికి కౌన్సిలింగ్ ఇచ్చి ఇలా బహిరంగ ప్రదేశాలకు, నిర్మానుష్య ప్రదేశాలకు రావద్దని చెప్పి పంపించారు. ఒకవేళ తప్పనిసరిగా ఇబ్రహీపట్నం వెళ్లాలనుకునేవారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని, నలుగురైదుగురు కలిసి వెళ్లాలని సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mumait Khan: ముమైత్ ఖాన్ తాజా లుక్ చూస్తే.. వాళ్లంతా పడిపోతారు.. (Photos)

క్రైమ్ వరల్డ్ నేపథ్యానికి భిన్నంగా నాని HIT: The 3rd Case

15వ దాదాఫాల్కే ఫిలిం ఫెస్టివల్ లో బెస్ట్ ఫిలిం కేటగిరీలో కిరణ్ అబ్బవరం క సినిమా

హ్యాట్రిక్ హిట్ రావడం ఆనందంగా ఉంది- ఇంద్రగంటి మోహనకృష్ణ

అఖండ 2: తాండవం జార్జియా లొకేషన్స్ లో బోయపాటి శ్రీను పుట్టినరోజు వేడుక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

తర్వాతి కథనం
Show comments