Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఔటర్ రింగ్ రోడ్డు టు ఇబ్రహీంపట్నం, ప్రేమజంటల రాసలీలలు, దోపిడీ దొంగతనాలు

ఐవీఆర్
మంగళవారం, 11 మార్చి 2025 (15:47 IST)
వనస్థలిపురం నుంచి ఔటర్ రింగ్ రోడ్డు దాటుకుని ఇబ్రహీంపట్నం వెళ్లే దారి అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారినట్లు పోలీసులు తనిఖీల్లో బైటపడింది. దీనితో ఆ రోడ్డు మార్గంలో ప్రజలు వెళ్లొద్దంటూ పోలీసులు హెచ్చరికలు చేస్తున్నారు. ఆ రోడ్డు అంతా నిర్మానుష్యంగా వుంటుండంతో దోపిడీలు చేసే ముఠాలు కాచుకుని కూర్చున్నట్లు సమాచారం. మరోవైపు ఇదే మార్గంలో యువ జంటలు చాటుమాటు వ్యవహారాలను కూడా సాగిస్తున్నట్లు పోలీసుల దృష్టికి వచ్చింది. దీనితో పోలీసులు మెరుపు తనిఖీలు నిర్వహించారు.
 
ఈ తనిఖీల్లో రెండు జంటలు వారి కంటకు కనిపించారు. వారిని పట్టుకుని ఇటువైపు రావద్దంటే ఎందుకు వస్తున్నారని ప్రశ్నించారు. ఈ రెండు జంటల్లో ఒక జంట సమీపంలో వున్న కళాశాలకు చెందినవారు కాగా మరో జంట ఓ ప్రైవేటు పాఠశాల ఉపాధ్యాయురాలిగా గుర్తించారు. వీరికి కౌన్సిలింగ్ ఇచ్చి ఇలా బహిరంగ ప్రదేశాలకు, నిర్మానుష్య ప్రదేశాలకు రావద్దని చెప్పి పంపించారు. ఒకవేళ తప్పనిసరిగా ఇబ్రహీపట్నం వెళ్లాలనుకునేవారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని, నలుగురైదుగురు కలిసి వెళ్లాలని సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments