Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఔటర్ రింగ్ రోడ్డు టు ఇబ్రహీంపట్నం, ప్రేమజంటల రాసలీలలు, దోపిడీ దొంగతనాలు

ఐవీఆర్
మంగళవారం, 11 మార్చి 2025 (15:47 IST)
వనస్థలిపురం నుంచి ఔటర్ రింగ్ రోడ్డు దాటుకుని ఇబ్రహీంపట్నం వెళ్లే దారి అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారినట్లు పోలీసులు తనిఖీల్లో బైటపడింది. దీనితో ఆ రోడ్డు మార్గంలో ప్రజలు వెళ్లొద్దంటూ పోలీసులు హెచ్చరికలు చేస్తున్నారు. ఆ రోడ్డు అంతా నిర్మానుష్యంగా వుంటుండంతో దోపిడీలు చేసే ముఠాలు కాచుకుని కూర్చున్నట్లు సమాచారం. మరోవైపు ఇదే మార్గంలో యువ జంటలు చాటుమాటు వ్యవహారాలను కూడా సాగిస్తున్నట్లు పోలీసుల దృష్టికి వచ్చింది. దీనితో పోలీసులు మెరుపు తనిఖీలు నిర్వహించారు.
 
ఈ తనిఖీల్లో రెండు జంటలు వారి కంటకు కనిపించారు. వారిని పట్టుకుని ఇటువైపు రావద్దంటే ఎందుకు వస్తున్నారని ప్రశ్నించారు. ఈ రెండు జంటల్లో ఒక జంట సమీపంలో వున్న కళాశాలకు చెందినవారు కాగా మరో జంట ఓ ప్రైవేటు పాఠశాల ఉపాధ్యాయురాలిగా గుర్తించారు. వీరికి కౌన్సిలింగ్ ఇచ్చి ఇలా బహిరంగ ప్రదేశాలకు, నిర్మానుష్య ప్రదేశాలకు రావద్దని చెప్పి పంపించారు. ఒకవేళ తప్పనిసరిగా ఇబ్రహీపట్నం వెళ్లాలనుకునేవారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని, నలుగురైదుగురు కలిసి వెళ్లాలని సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

''బాహుబలి-2'' రికార్డు గల్లంతు.. ఎలా?

వీర ధీర సూరన్ పార్ట్ 2 లవ్ సాంగ్ లో నేచురల్ గా విక్రమ్, దుషార విజయన్ కెమిస్ట్రీ

ప్రొడ్యూసర్ గారూ బాగున్నారా అంటూ చిరంజీవి పలుకరించడంతో ఆశ్చర్యపోయా : హీరో నాని

Kriti sanon ఐఐఎఫ్ఎ అవార్డ్స్ 2025లో కృతి సనన్ లుక్స్ వైరల్ video

మంచు విష్ణు "కన్నప్ప"కి విమర్శల పరంపర - లిరికల్ సాంగ్ రిలీజ్‌తో చెలరేగిన దుమారం!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లంతో 5 అద్భుత ప్రయోజనాలు, ఏంటవి?

వైజాగ్‌ను ప్రకాశవంతంగా మార్చిన బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్

కాలిఫోర్నియా బాదంతో ఈ హోలీని ఆరోగ్యకరంగా, ప్రత్యేకంగా చేసుకోండి

ICE Apples: వేసవి కాలం తాటి ముంజలు.. మహిళల్లో ఆ సమస్యలుండవ్.. ఏంటవి?

Summer: వేసవిలో పిల్లలను రక్షించడం ఎలా..? మసాలా ఫుడ్, ఫ్రిజ్ నీరు వద్దు..

తర్వాతి కథనం
Show comments