Webdunia - Bharat's app for daily news and videos

Install App

దీపావళి కానుకగా ఇళ్లను బహుమతిగా ఇస్తున్నాం: మంత్రి

ఠాగూర్
మంగళవారం, 29 అక్టోబరు 2024 (16:15 IST)
తెలంగాణ రాష్ట్రంలో అర్హులైన ప్రజలకు దీపావళి పండుగగా ఇందిరమ్మను ఇవ్వబోతున్నట్టు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఆయన మంగళవారం మాట్లాడుతూ, వైఎస్ఆర్ జీవించివున్నపుడు ఇందిరమ్మ గృహాలను నిర్మించారని, ఇపుడు కూడా అలాగే ఇస్తామని తెలిపారు. 
 
అలాగే, సన్నరకం ధాన్యానికి రూ.500 బోనస్ ఇవ్వనున్నట్టు చెప్పారు. సీసీఐ అభినందనల ప్రకారం రైతులు పత్తిని తీసుకురావాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల వద్ద సమస్యలు ఉంటే రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకు వెళ్ళాలన్నారు. రైతులు ఫిర్యాదు చేస్తే అధికారులు తప్పకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు.
 
రైతులకు ఎక్కడా నష్టం కలగకుండా చూసుకోవాలని అధికారులకు సూచించారు. రైతులు తీసుకొచ్చిన పత్తిలో కోత విధిస్తే సహించేది లేదని మంత్రి స్పష్టంచేశారు. వేబ్రిడ్జి కాటాలోతేడా వస్తే మిల్లు సీజ్ చేయిస్తామని హెచ్చరించారు. 
 
ఈ యేడాది అధిక వర్షాలతో పత్తి రైతులు నష్టపోతున్నారు. రైతులు ఇబ్బంది పడకూడదని రూ.18 వేల కోట్లు రుణమాఫీ చేశామని, కానీ ప్రతిపక్ష నేతలు నష్టం వెచ్చించినట్టు ధ్వజమెత్తారు. అర్హులైన రైతులందరికీ తలతాకట్టు పెట్టైనా మిగతా రుణమాఫీ చేసి తీరుతామన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments