Webdunia - Bharat's app for daily news and videos

Install App

మే 8న వేములవాడలో ప్రధాన మంత్రి పర్యటన

సెల్వి
మంగళవారం, 30 ఏప్రియల్ 2024 (14:40 IST)
మే 8న కరీంనగర్ లోక్‌సభ నియోజకవర్గంలో ప్రధాని నరేంద్రమోదీ ప్రచారం చేస్తారని తెలుస్తోంది. ప్రధాని తొలి వేములవాడ పర్యటన దృష్ట్యా, దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన వేములవాడ రాజన్న ఆలయంలో ఆయన దర్శనం, ప్రత్యేక పూజలు చేసేందుకు పార్టీ నాయకత్వం ఏర్పాట్లు చేస్తోంది. 
 
ఉదయం 10 గంటలకు వేములవాడలో భారీ బహిరంగ సభలో మోదీ ప్రసంగించేందుకు షెడ్యూల్ సిద్ధమవుతోంది. ప్రధాని పర్యటన పూర్తి షెడ్యూల్‌ను రెండు లేదా మూడు రోజుల్లో అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వయస్సు పెరగని వన్నెలాడి నయనతార డిమాండ్ పదికోట్లు

సైకలాజికల్ థ్రిల్లర్ కలి మూవీ నుంచి రొమాంటిక్ మెలొడీ సాంగ్

టాప్ 250 భారతీయ చిత్రాల జాబితాను ప్రకటించిన ఐఎండీబీ

సినిమా విడుదలయ్యాక వారం తర్వాత రివ్యూలపై రచ్చ?

ముంబై నటి జత్వానీ కేసు : ఐపీఎస్‌ల ముందస్తు బెయిల్ పిటిషన్లు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు తగ్గించే తులసి టీ, ఇంకా ఏమేమి ప్రయోజనాలు

హైదరాబాద్ సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్ అధునాతన లాపరోస్కోపిక్ సర్జరీతో రెండు అరుదైన సిజేరియన్ చికిత్సలు

పొద్దుతిరుగుడు నూనెను వాడేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఆంధ్రప్రదేశ్‌లో 7.7 శాతంకు చేరుకున్న డిమెన్షియా కేసులు

కుప్పింటాకా.. మజాకా.. మహిళలకు ఇది దివ్యౌషధం..

తర్వాతి కథనం
Show comments