మార్చి మొదటి వారం.. తెలంగాణలో ప్రధాని నరేంద్ర మోదీ

సెల్వి
బుధవారం, 28 ఫిబ్రవరి 2024 (15:36 IST)
మార్చి మొదటి వారంలో ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణలో పర్యటించే అవకాశం ఉంది. ప్రధాని తన రెండు రోజుల పర్యటనలో ఆదిలాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో పలు కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంది. బిజెపి వర్గాల సమాచారం ప్రకారం, ప్రధాని మోదీ మార్చి 4 న ఆదిలాబాద్‌లో పర్యటించనున్నారు. అక్కడ వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు హాజరవుతారు. 
 
బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఆదిలాబాద్ పర్యటన అనంతరం ప్రధాని హైదరాబాద్‌కు తిరిగి వచ్చి రాజ్‌భవన్‌లో రాత్రి బస చేస్తారు. మరుసటి రోజు సంగారెడ్డి జిల్లాలో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. 
 
అనంతరం అక్కడ జరిగే బహిరంగ సభలో ప్రధాని ప్రసంగిస్తారు. గత ఏడాది నవంబర్ 30న జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత ప్రధాని మోదీ తెలంగాణలో పర్యటించడం ఇదే తొలిసారి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ది గర్ల్ ఫ్రెండ్' కోసం ముఖ్య అతిథిగా హాజరుకానున్న విజయ్ దేవరకొండ?

నవంబర్ 15న జియోహాట్‌స్టార్‌లో ఎస్ఎస్ రాజమౌళి గ్లోబ్‌ట్రోటర్ ఫస్ట్ లుక్, టీజర్ లాంచ్‌ లైవ్ స్ట్రీమ్

మహిళల శరీరాకృతి ఎపుడూ ఒకేలా ఉండదు : మిల్కీ బ్యూటీ

కోలీవుడ్ హీరో అజిత్ ఇంటికి బాంబు బెదిరింపు

అలాంటి పాత్రలు వస్తే మొహమాటం లేకుండా నో చెప్పేస్తా : మీనాక్షి చౌదరి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

స్ట్రోక్ తర్వాత వేగంగా కోలుకోవడానికి రోబోటిక్ రిహాబిలిటేషన్ కీలకమంటున్న నిపుణులు

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ సిద్ధం చేసింది ఫ్యాషన్ ముందడుగు

శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతే ఎలాంటి లక్షణాలు కనబడతాయి?

తర్వాతి కథనం
Show comments