Webdunia - Bharat's app for daily news and videos

Install App

తండ్రిని చూడ్డానికి వచ్చి కన్నబిడ్డల్ని వదిలేసిన వెళ్లిపోయిన కసాయి తల్లి.. ఎక్కడ? (video)

సెల్వి
గురువారం, 13 మార్చి 2025 (10:44 IST)
Kids
కన్నబిడ్డలను కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నతల్లి ఆ పిల్లల పట్ల కసాయి తల్లిగా మారింది. తెలంగాణలో ఓ తల్లి తన ఇద్దరు కుమారులను ప్రభుత్వ ఆస్పత్రిలోనే వదిలేసి వెళ్లిపోయింది. వివరాల్లోకి వెళితే.. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మడలం సాతరం గ్రామానికి చెందిన నరేష్‌తో దివ్యకు వివాహం కాగా రోడ్డు ప్రమాదంలో నరేష్ మృతి చెందాడు. దీంతో దివ్య వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. 
 
ఈ నేపథ్యంలో తన ఇద్దరు పిల్లలను ప్రభుత్వ ఆస్పత్రిలోనే దివ్య వదిలేసి వెళ్లింది. అనారోగ్యంతో  ప్రభుత్వ ఆసుపత్రిలో చేరిన తండ్రిని చూసేందుకు వెళ్లిన దివ్య అక్కడే పిల్లలను వదిలేసి వెళ్లిపోయింది. అంతేగాకుండా తండ్రితో గొడవపడి ఇద్దరు పిల్లను అక్కడే వదిలేసి జంప్ అయ్యింది. దీంతో ఆ పిల్లలు అమ్మమ్మ తాత వద్దనే వుంటున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హసన్ లాంచ్ చేసిన నవీన్ చంద్ర నటించిన లెవెన్ గ్రిప్పింగ్ ట్రైలర్

కిష్కింధపురి ఫస్ట్ గ్లింప్స్ లో కొన్ని తలుపులు తెరవడానికి వీలు లేదు

పహాల్గాం షూటింగ్ జ్ఞాపకాలు షేర్ చేసుకున్న హీరోయిన్ నభా నటేష్

వరుణ్ తేజ్‌చిత్రంలో ఐటెం సాంగ్ చేస్తున్న దక్ష నాగర్కర్ !

నేటి, రేపటి తరానికి కూడా ఆదర్శం పద్మభూషణ్ బాలకృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

తర్వాతి కథనం
Show comments