Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాంగ్రెస్ పార్టీలోకి పెరుగుతున్న వలసలు... లైన్‌లో మరో ముగ్గురు?

సెల్వి
బుధవారం, 20 మార్చి 2024 (10:15 IST)
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోయిన బీఆర్‌ఎస్ కీలక నేతల వలసలు పెరిగిపోతున్నాయి. తాజాగా మరో ముగ్గురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీతో రహస్యంగా చర్చలు జరుపుతున్నారని టాక్ వస్తోంది. కాంగ్రెస్ శిబిరం నుండి సానుకూల సంకేతాలు వస్తే భవిష్యత్తులో వారు ఎప్పుడైనా పార్టీ మారవచ్చు.

ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు పటాన్‌చెరుకు చెందిన గూడెం మహిపాల్ రెడ్డి, జహీరాబాద్‌కు చెందిన కె.మాణిక్‌రావు, సంగారెడ్డికి చెందిన చింతా ప్రభాకర్ అని తెలుస్తోంది. 
 
ఈ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు తమ తదుపరి గమ్యస్థానం కాంగ్రెసేనని అభిప్రాయపడుతున్నారని, ఇందుకోసం కాంగ్రెస్ నేతలతో చర్చలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pavitra Lokesh: నరేష్- పవిత్రకు స్వీట్లు ఇచ్చిన మహిళ.. పవిత్రకు ఆ ఇద్దరంటే చాలా ఇష్టమట

Trisha: థగ్ లైఫ్ నుండి త్రిష పాడిన షుగర్ బేబీ సాంగ్ విడుదల

ఒక బృందావనం ఫీల్‌గుడ్‌ అనుభూతి కలుగుతుంది: హీరో నారా రోహిత్‌

మోహన్ లాల్ పుట్టినరోజు సందర్భంగా కన్నప్ప స్పెషల్ గ్లింప్స్

Akanksha : షూటింగ్ చేస్తున్నప్పుడు నా తండ్రి గుర్తుకు వచ్చారు : హీరోయిన్ ఆకాంక్ష సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments