Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రైవేట్ బస్సులో రూ.23 లక్షల నగదు బ్యాగ్ మాయం... (Video)

ఠాగూర్
ఆదివారం, 9 ఫిబ్రవరి 2025 (19:44 IST)
విజయవాడ నుంచి హైదరాబాద్ వెళుతున్న ఓ ప్రైవేట్ బస్సులో రూ.23 లక్షల నగదు బ్యాగు కనిపించకుండా పోయింది. ఈ నగదు బ్యాగును బస్సులో పెట్టి టిఫిన్ చేయడానికి వెళ్లి తిరిగి బస్సులోకి వచ్చి చూడగా ఆ బ్యాగు కనిపించకుండా గుర్తు తెలియని దొంగు ఒకరు ఎత్తుకెళ్లిపోయారు.  
 
నల్లగొండ జిల్లా నార్కట్ పల్లి పరిధిలోని జాతీయ రహదారిపై పూజిత హోటల్ దగ్గర భోజనాల కోసం ఆపిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో ఈ భారీ చోరీ జరిగింది. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తున్న ట్రావెల్స్ బస్సులో రూ.23 లక్షలున్న బ్యాగును వెంకటేష్ అనే ప్రయాణికుడు తీసుకెళుతున్నాడు. 
 
టిఫిన్ చేసేందుకు బస్సును ఆపగా, వెంకటేష్ బ్యాగును బస్సులోనే పెట్టి హోటల్‌కు వెళ్లాడు. అదే అదునుగా చూసి రూ.23 లక్షల బ్యాగును దొంగ ఎత్తుకెళ్లిపోయాడు. ఆంధ్రప్రదేశ్ - బాపట్లకు చెందిన వెంకటేష్ హైదరాబాద్‌కు వెళ్తుండగా చోరి జరిగింది. నార్కట్ పల్లి పోలీసులకు బాధితుడు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 


 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chinmayi: చిన్మయికి గంగై అమరన్ మద్దతు-సార్ ఆలోచించుకోండి.. సీఎం హౌస్ పక్కనే వుంది

మాల్దీవులకు బ్రాండ్ అంబాసిడర్‌గా కత్రినా కైఫ్

Ramya Pasupuleti : బికినీలో ఫిలిప్పీన్ బీచ్ లో రమ్య పసుపులేటి గ్లామర్ టీట్ చేస్తోంది

సయారా నుంచి జుబిన్ పాడిన రొమాంటిక్ ట్రాక్ బర్బాద్ విడుదల

ప్రభుత్వం గుర్తింపు ముందుకు వెళ్లేందుకు తోడ్పడతాయి : నాగ అశ్విన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments