Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్తాన్‌ను రెండు ముక్కలు చేయండి మోడీజి: సీఎం రేవంత్ రెడ్డి

ఐవీఆర్
శుక్రవారం, 25 ఏప్రియల్ 2025 (22:04 IST)
పహెల్గాం ఉగ్రదాడిని ఖండిస్తూ హైదరాబాదులో కొవ్వొత్తులతో ర్యాలీ చేశారు. ఈ ర్యాలీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఒక్క దెబ్బతో పాకిస్తాన్ దేశాన్ని రెండు ముక్కలు చేసేయండి. పాక్ ఆక్రమిత కాశ్మీరును భారతదేశంలో కలిపేయండి. కోట్లాది భారతీయులందరూ ప్రధానమంత్రి నరేంద్ర మోడికి మద్దతుగా వుంటారు.
 
1967, 1971లో పాకిస్తాన్ ఇటువంటి దాడులకు పాల్పడ్డప్పుడు ఇందిరాగాంధీ గట్టి జవాబు ఇచ్చారు. ఒక్క దెబ్బతో పాకిస్తాన్, బంగ్లాదేశ్ అని రెండు ముక్కలు చేసారు. ఇప్పుడు కూడా మీరు ఇదే చేయండి. అప్పుడు ఇందిరాగాంధీని వాజ్ పేయి దుర్గామాతతో పోల్చారు. మోడీజి దుర్గామాత భక్తుడు కనుక ఉగ్రమూకలకు గట్టి జవాబు చెప్పాలి అంటూ నినదించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mumait Khan: ముమైత్ ఖాన్ తాజా లుక్ చూస్తే.. వాళ్లంతా పడిపోతారు.. (Photos)

క్రైమ్ వరల్డ్ నేపథ్యానికి భిన్నంగా నాని HIT: The 3rd Case

15వ దాదాఫాల్కే ఫిలిం ఫెస్టివల్ లో బెస్ట్ ఫిలిం కేటగిరీలో కిరణ్ అబ్బవరం క సినిమా

హ్యాట్రిక్ హిట్ రావడం ఆనందంగా ఉంది- ఇంద్రగంటి మోహనకృష్ణ

అఖండ 2: తాండవం జార్జియా లొకేషన్స్ లో బోయపాటి శ్రీను పుట్టినరోజు వేడుక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

తర్వాతి కథనం
Show comments