యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సమస్య ఏంటి?

Webdunia
బుధవారం, 13 డిశెంబరు 2023 (21:33 IST)
తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఆయన క్రమంగా కోలుకుంటున్నారు. ఐతే ఇదే ఆసుపత్రిలో తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అనారోగ్యంతో జాయిన్ అయ్యారు.
 
గత నెలలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన గొంతు సమస్యతో బాధపడినట్లు సమాచారం. ఇప్పుడు ఆ సమస్య మరింత తీవ్రం కావడంతో యశోద ఆసుపత్రిలో చేరినట్లు చెపుతున్నారు. ఐతే అసలు కారణం ఏంటన్నది ఆసుపత్రి వర్గాలు తెలియజేయాల్సి వుంది.
 
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మంత్రి కోమటిరెడ్డిని సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు రేణుకా చౌదరి పరామర్శించారు. తెరాస ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కూడా కోమటిరెడ్డి ఆరోగ్యంపై వాకబు చేసారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అది నా రెండో ఇళ్లు.. అక్కడికి వెళ్తే ప్రశాంతంగా వుంటాను.. ఆ కొటేషన్ నన్ను మార్చేసింది..

2025లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా పవన్ కళ్యాణ్ "ఓజీ"

నాకేం కాలేదు.. అంతా బాగానే వుంది... మా కారుకు దెబ్బ తగిలింది : విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ కారు ప్రమాదం.. హీరో సురక్షితం

Balakrishna: చిరంజీవి, బాలక్రిష్ణ సినిమాలు ఆగిపోవడానికి వారే కారకులా!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వర్షా కాలంలో జామ ఆకుల టీ తాగితే?

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments