Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేడి వేడి మిర్చి బజ్జీ ప్రాణం తీసేసింది

ఐవీఆర్
శనివారం, 9 ఆగస్టు 2025 (21:05 IST)
చల్లని చినుకుల్లో వేడివేడిగా బజ్జీలు తిందామని వాటిని తింటూ ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. మిర్చి బజ్జీ తింటుండగా అది గొంతులో ఇరుక్కుని ప్రాణాలు కోల్పోయాడు. పూర్తి వివరాలు ఇలా వున్నాయి.
 
మహబూబ్ నగర్ జిల్లాలోని అయ్యవారి పల్లికి చెందిన 55 ఏళ్ల బాల్రాం శుక్రవారం రాత్రి స్థానిక హోటల్లో మిర్చి బజ్జీలు తింటున్నాడు. వేడివేడి బజ్జీలు తింటూ వుండగానే అతడికి పొరపోయింది. ఆ తర్వాత ఊపిరాడక సతమతమై క్రింద పడిపోయాడు. వెంటనే జడ్చర్ల ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ప్రాణాలు విడిచాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాయల్ స్టాగ్ బూమ్ బాక్స్ మేబి, అర్మాన్ మలిక్, ఇక్కాలతో హిప్-హాప్

Megastar Chiranjeevi: సినీ కార్మికుల సమస్యలపై మెగాస్టార్ చిరంజీవి సంచలన ప్రకటన

దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే ల కాంత నుంచి ఫస్ట్ సింగిల్

ఆది పినిశెట్టి, చైతన్య రావు నటించిన ఓటీటీ స్ట్రీమింగ్ మయసభ రివ్యూ

Vadde naveen: ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు గా వడ్డే నవీన్ ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Business Ideas: మహిళలు ఇంట్లో వుంటూనే డబ్బు సంపాదించవచ్చు.. ఎలాగో తెలుసా?

Javitri for Skin: వర్షాకాలంలో మహిళలు జాపత్రిని చర్మానికి వాడితే..?.. ఆరోగ్యానికి కూడా?

కూర్చుని చేసే పని, పెరుగుతున్న ఊబకాయులు, వచ్చే వ్యాధులేమిటో తెలుసా?

Heart attack: వర్షాకాలంలో గుండెపోటు ప్రమాదం ఎక్కువా?

కాలిఫోర్నియా బాదంతో ఆరోగ్యకరమైన రీతిలో రక్షా బంధన్‌ను వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments