Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రైవేట్ లోన్ యాప్ వేధింపులు... బలైపోయిన మెదక్ జిల్లా వ్యక్తి

సెల్వి
బుధవారం, 18 డిశెంబరు 2024 (11:26 IST)
Man
ప్రైవేట్ లోన్ యాప్ వేధింపులతో మరో వ్యక్తి మృతి చెందాడు. ఈఎంఐలు సక్రమంగా కట్టకపోవడంతో లోన్ యాప్ ఏజెంట్లు వేధించడంతో మానసిక ఆందోళనకు గురైయ్యాడు. 
 
వివరాల్లోకి వెళితే... మెదక్‌ జిల్లా రామాయంపేట మండలంలోని కాట్రియాల గ్రామానికి చెందిన మద్ది గంగాధర్‌ (28) అనే వ్యక్తి రుణం తీర్చలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మిషన్ భగీరథలో సంప్ ఆపరేటర్‌గా పని చేస్తున్న గంగాధర్‌ ఒక ప్రైవేట్ యాప్ ద్వారా రూ.3 లక్షలు రుణంగా తీసుకున్నాడు. 
 
ఈఎంఐలు సక్రమంగా కట్టకపోవడంతో లోన్ యాప్ ఏజెంట్లు వేధించడంతో అక్కన్నపేట అటవీ ప్రాంతానికి వెళ్లి పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స కోసం పొందుతూ గంగాధర్‌ మరణించాడు. మృతుడి సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

ప్రతి తల్లి తన దృష్టిలో ఓ కన్నప్ప : మోహన్ బాబు

భైరవం చిత్రం నిర్మాతకు నష్టం - హీరోలకు అంతేనా ?

Sidhu : సిద్ధు జొన్నలగడ్డ రూ.4 కోట్లు తిరిగి ఇచ్చాడా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments