Webdunia - Bharat's app for daily news and videos

Install App

విద్యుదాఘాతంతో చిరుత మృతి... ఫెన్సింగ్‌ను తాకి..?

సెల్వి
బుధవారం, 28 ఆగస్టు 2024 (19:16 IST)
Leopard
కామారెడ్డిలో కరకట్ట సమీపంలో విద్యుదాఘాతంతో చిరుత మృతి చెందింది. కామారెడ్డి యల్లారెడ్డి మండలం హాజీపూర్‌ వాగులో బుధవారం పొలాల చుట్టూ వేసిన విద్యుత్‌ ఫెన్సింగ్‌ను తాకిన చిరుతపులి విద్యుదాఘాతానికి గురైంది. 
 
హాజీపూర్ కరకట్ట సమీపంలోని విద్యుత్ కంచె సమీపంలో చిరుతపులి చనిపోయిందని కొంతమంది రైతులు కనుగొన్నారు. వారు దానిని బహిరంగ ప్రదేశంలో పాతిపెట్టారు. 
 
అయితే విషయం తెలుసుకున్న గ్రామస్తులు వెంటనే అటవీ అధికారులకు సమాచారం అందించడంతో చిరుత మృతదేహాన్ని వెలికితీసి పంచనామా నిర్వహించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

ప్రతి తల్లి తన దృష్టిలో ఓ కన్నప్ప : మోహన్ బాబు

భైరవం చిత్రం నిర్మాతకు నష్టం - హీరోలకు అంతేనా ?

Sidhu : సిద్ధు జొన్నలగడ్డ రూ.4 కోట్లు తిరిగి ఇచ్చాడా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments