Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెడలో పుర్రెలు ధరించి వరంగల్ బెస్తంచెరువు స్మశానంలో లేడీ అఘోరి (video)

ఐవీఆర్
మంగళవారం, 19 నవంబరు 2024 (22:41 IST)
గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో కలకలం సృష్టిస్తోన్న మహిళా అఘోరీ మంగళవారం నాడు తెలంగాణ రాష్ట్రంలోని వ‌రంగ‌ల్‌లోని బెస్తం చెరువు స్మ‌శాన వాటిక‌లో కాష్టంలోని బూడిద తీసుకుని శరీరానికి పూసుకుంటూ కనిపించింది. అక్కడ ఆరిపోయిన చితిపై ప‌డుకున్నది. అనంతరం మెడలో కపాలాలు ధరించి ఏవో మంత్రాలు జపిస్తూ పూజలు చేయడం కనిపించింది.
 
లేడీ అఘోరీ స్మశానంలో చేస్తున్న పనులు తెలుసుకుని స్థానిక ప్రజలు తీవ్రమైన భ‌య‌భ్రాంతుల‌కు గురయ్యారు. అక్కడ ఆమె ఏం చేస్తున్నదన్నది తెలుసుకునేందుకు స్మ‌శానానికి భారీగా ప్రజలు చేరుకున్నారు. కాగా ఈ మహిళా అఘోరీ పదేపదే రోడ్లపైన, తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల చేస్తున్న హంగామా దెబ్బకు బెంబేలెత్తుతున్నారు. తాజాగా ఇబ్రహీంపట్నంలో సైతం పోలీసులపైన దాడికి యత్నించి వారిని సైతం ఇబ్బందులకు గురిచేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

UK-chiru: నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది’ - యునైటెడ్ కింగ్‌డమ్‌లో మెగాస్టార్ చిరంజీవి

Nani: హిట్ : ది థర్డ్ కేస్ నుంచి నాని, శ్రీనిధి శెట్టి పై ఫస్ట్ సింగిల్ షూట్

Varma: ఏపీలో శారీ సినిమాకు థియేటర్స్ దొరకవు అనుకోవడం లేదు - రామ్ గోపాల్ వర్మ

జాక్ - కొంచెం క్రాక్ గా వుంటాడు, నవ్విస్తాడు : సిద్ధు జొన్నలగడ్డ

లైసెన్స్ ఉన్న బెట్టింగ్ యాప్‌‍లకే విజయ్ దేవరకొండ ప్రచారం చేశారట...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

తర్వాతి కథనం
Show comments