Webdunia - Bharat's app for daily news and videos

Install App

నారా రోహిత్‌కు లేఖ రాసిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ

సెల్వి
మంగళవారం, 19 నవంబరు 2024 (22:03 IST)
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తమ్ముడు రామ్‌మోహన్‌ నాయుడు అనారోగ్య సమస్యలతో మృతిచెందారు. ఆదివారం ఆయన స్వగ్రామం నారావారిపల్లెలో అంత్యక్రియలు జరిగాయి. 
 
రామ్ మూర్తి నాయుడు 1994-1999 వరకు చంద్రగిరి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఎమ్మెల్యేగా పనిచేశారు. కాగా, రామ్‌మూర్తి నాయుడు కుమారుడు, ప్రముఖ నటుడు నారా రోహిత్‌కు ప్రధాని నరేంద్ర మోదీ తన సంతాపాన్ని తెలియజేస్తూ లేఖ రాశారు. ఇది ఎప్పటికీ పూడ్చలేని శోకం. శూన్యాన్ని మిగిల్చే నష్టమని మోదీ పేర్కొన్నారు. 
 
"ఒక ప్రజాప్రతినిధిగా, సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న ఆకాంక్షలు, సవాళ్లను తన గొంతుక ద్వారా వినిపించారు. ఆయనను ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటారు. రామ్ మూర్తి నాయుడు ఆత్మకు శాంతి కలగాలని ప్రధాని మోదీ ప్రార్థించారు. ఈ ఘోరమైన నష్టాన్ని తట్టుకునే శక్తిని ఆయన కుటుంబానికి అందించాలని ఆకాంక్షించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజేంద్ర ప్రసాద్ అన్నయ్య షష్టి పూర్తి చూడండి, బావుంటుంది : రవితేజ

ఒకవైపు సమంతకు రెండో పెళ్లి.. మరోవైపు చైతూ-శామ్ ఆ బిడ్డకు తల్లిదండ్రులు.. ఎలా?

Peddi : పెద్ది చిత్రం తాజా అప్ డేట్ - రామ్ చరణ్ పై కీలక సన్నివేశాల చిత్రీకరణ

థ్రిల్లర్ కథతో మలయాళ ప్రవింకూడు షప్పు- ప్రవింకూడు షప్పు సమీక్ష

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments