Webdunia - Bharat's app for daily news and videos

Install App

వరద బాధితుల కోసం కుమారి ఆంటీ రూ.50 వేల విరాళం.. కల నెరవేరింది..

సెల్వి
బుధవారం, 18 సెప్టెంబరు 2024 (19:30 IST)
Kumari Aunty
తెలంగాణ వరద బాధితుల కోసం కుమారి ఆంటీ రూ.50 వేల విరాళం అందించారు. కుమారి ఆంటీ భర్త, పిల్లలతో సహా రేవంత్‌ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా కుమారి ఆంటీని రేవంత్‌ రెడ్డి సన్మానించారు. రోడ్డుపై ఫుడ్‌ స్టాల్‌ నిర్వహించుకుంటూ యూట్యూబ్‌ చానల్స్‌ ద్వారా ట్రెండింగ్‌లోకి వచ్చిన కుమారి ఆంటీ మరో సంచలనం సృష్టించారు.

తన వంటకాలతో సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తున్న కుమారి ఆంటీ సీఎం రేవంత్ రెడ్డి కలిసే తన కల తీర్చేసుకున్నారు. రేవంత్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా అయిన తొలినాళ్లలో కుమారి ఆంటీ ఫుడ్‌ స్టాల్‌ పోలీసులు తొలగించడం వివాదం రాజుకున్న సంగతి తెలిసిందే. అప్పటి నుంచి కుమారి ఆంటీ సోషల్‌ మీడియాలో రాజకీయంగా ట్రెండింగ్‌లోకి వచ్చారు.<>

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

పెంచల్ రెడ్డి జీవిత కథతో ఆపద్భాంధవుడు చిత్రం: భీమగాని సుధాకర్ గౌడ్

Chiranjeevi: చిరంజీవితో విశ్వంభర లో సత్యలోకం చూపిస్తున్న వసిష్ఠ

Gautham Tinnanuri: దర్శకుడు గౌతమ్ తిన్ననూరి డైలమాలో వున్నారా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

తర్వాతి కథనం
Show comments