Webdunia - Bharat's app for daily news and videos

Install App

Kukatpally: గంజాయి గుంపు చేతిలో హత్యకు గురైన యువకుడు.. ఎలా జరిగిందంటే?

సెల్వి
సోమవారం, 12 మే 2025 (12:03 IST)
హైదరాబాద్‌లో గంజాయి వాడుతున్న గుంపు వెంకటరమణ అనే యువకుడిని హత్య చేసింది. కూకట్‌పల్లిలోని సర్దార్ పటేల్ నగర్‌లోని ఒక అపార్ట్‌మెంట్ సమీపంలోని పార్కులో ఐదుగురు యువకులు కూర్చుని గంజాయి తీసుకుంటుండగా, వెంకటరమణ, అతని స్నేహితులు, అపార్ట్‌మెంట్ వాచ్‌మెన్ వారిని ఆపమని అడిగారు. 
 
ముఠా సభ్యుల్లో ఒకరైన పవన్ కోపంగా వెంకటరమణ ఛాతీపై ఇనుప రాడ్‌తో పొడిచాడు. ఈ దాడిలో వెంకటరమణ అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు ఈ గొడవను చూసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుల్లో నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. 
 
ఈ ఘటనలో ప్రధాన నిందితుడు పవన్ పరారీలో వున్నాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. హత్యకు డ్రగ్స్ కారణమా లేదా ఏదైనా వ్యక్తిగత సమస్య కారణాలున్నాయా అనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tarak: కళ్యాణ్ రామ్, ఎన్.టి.ఆర్. (తారక్) పేర్లు ప్రస్తావించిన పురందేశ్వరి

Rajasaheb: ప్రభాస్ రాజాసాబ్ కీలక అప్ డేట్ - కీసరలో రీషూట్స్ !

పోస్టర్ తో ఆసక్తికలిగించిన సుధీర్ బాబు హీరోగా చిత్రం

CULT: రచయిత, హీరోగా, దర్శకుడిగా విశ్వక్సేన్ చిత్రం కల్ట్ ప్రారంభం

భైరవం నుంచి నిజమైన ఫ్రెండ్షిప్ సెలబ్రేషన్ సాంగ్ తో రాబోతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం
Show comments