కొండమ్మా.. ఏంటిదంతా? మంత్రి కొండా సురేఖకు సీఎం రేవంత్ రెడ్డి క్లాస్

ఐవీఆర్
మంగళవారం, 15 అక్టోబరు 2024 (17:35 IST)
కర్టెసి-ట్విట్టర్
ఇటీవల వరుస వివాదాలలో ఇరుక్కుంటూ వస్తున్న మంత్రి కొండా సురేఖపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకింత సీరియస్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన నాగార్జున కుటుంబం, సమంతపై కొండా సురేఖ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఆమె వ్యాఖ్యలపై సినిమా ఇండస్ట్రీకి చెందిన వారంతా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఖండించారు.
 
ఆ వివాదం అలా వుండగానే గీసుకొండ పోలీస్ స్టేషన్‌లో సీఐ కుర్చీలో కూర్చుని పోలీసులకు వార్నింగ్ ఇచ్చారు సురేఖ. అంతేకాదు... వేములవాడ ఆలయంలో స్వామి వారి నైవేద్యాన్ని ఆపి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇవన్నీ మీడియాలో చక్కెర్లు కొడుతూ వుండటంతో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి కొండా సురేఖను వివరణ కోరినట్లు సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nayanatara: చిరంజీవి, నయనతార లపై రెండవ సింగిల్ శశిరేఖ లిరికల్ రాబోతుంది

Allu Arjun : కున్రిన్ పేరుతో జపనీస్ థియేటర్లలోకి అల్లు అర్జున్... పుష్ప 2

Arnold : అవతార్: ఫైర్ అండ్ ఆష్ ప్రీమియర్‌ చూసి అర్నాల్డ్ ష్వార్జెనెగర్ ప్రశంస

Chiranjeevi: విక్టరీ వెంకటేష్ ఎనర్గి ప్రతి క్షణం ఆనందం కలిగించింది : చిరంజీవి

ఫిబ్రవరిలో విజయ్ దేవరకొండ - రష్మిక పెళ్లి - వార్తలు తోసిపుచ్చలేనంటున్న 'పుష్ప' బ్యూటీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

తర్వాతి కథనం
Show comments