Webdunia - Bharat's app for daily news and videos

Install App

అత్త, కోడలుపై సామూహిక అత్యాచారం.. వదిలిపెట్టేదే లేదు.. మంత్రి అనిత (video)

సెల్వి
మంగళవారం, 15 అక్టోబరు 2024 (17:15 IST)
Anita
శ్రీ సత్యసాయి జిల్లా చిలమత్తూరులో ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు కుటుంబసభ్యులను కత్తులతో బెదిరించి అత్త, కోడలుపై సామూహిక అత్యాచారం చేశారు. అనంతరం నిందితులు అక్కడినుంచి పరారయ్యారు. వాచ్ మెన్, కొడుకును కత్తులతో బెదిరించి ఆయన భార్య, కొడుకు భార్యపై నిందితులు అఘాయిత్యానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. 
 
పవిత్రమైన దసరా పండుగ రోజున ఇద్దరు మహిళలపై సామూహిక అత్యాచారం జరగడం స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటనపై ఏపీ హోం మంత్రి స్పందించారు. సత్యసాయిజిల్లాలో అత్తాకోడళ్లపై  అత్యాచారఘటన బాధాకరమన్నారు. 
 
ఈ కేసును ఛాలెంజ్‌గా తీసుకున్నామని, 48 గంటల్లో నిందితులను పట్టుకున్నామని వెల్లడించారు. మహిళ భద్రత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని.. టెక్నాలజీ ఆధారంగా నిందితులను పట్టుకున్నామని వెల్లడించారు. నిందితుల్లో ముగ్గురు మైనర్లు ఉన్నారు. ఒక్కో నిందితుడిపై 30 వరకు క్రిమినల్ కేసులున్నాయని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సమంత ఆ దర్శకుడుతో ప్రేమలో ఉందా? హీరోయిన్ మేనేజరు ఏమంటున్నారు?

Karate Kid: అజయ్ దేవ్‌గన్- యుగ్ దేవ్‌గన్ కలసి ‘కరాటే కిడ్: లెజెండ్స్’ హిందీ ట్రైలర్ విడుదల!

భర్తగా కాదు.. బంగారు గుడ్డుపెట్టే బాతులా చూశారు : రవి మోహన్

పౌరులను చైతన్యపరిచే చిత్రం జనం రీ-రిలీజ్

Sreeleela :గాలి కిరీటి రెడ్డి, శ్రీలీల మూవీ జూనియర్ అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

తర్వాతి కథనం
Show comments