Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణలో ఇంటర్ పరీక్షలు: పార్లమెంట్ ఎన్నికలు కోసం..

Webdunia
శనివారం, 9 డిశెంబరు 2023 (18:57 IST)
తెలంగాణలో ఈ ఏడాది మాత్రం ఇంటర్ పరీక్షలను కాస్త ముందుగానే నిర్వహించాలని ఇంటర్ బోర్డు నిర్ణయించింది. 2024 ఏప్రిల్‌లో పార్లమెంట్ ఎన్నికలు రావడంతో పరీక్షల నిర్వహణకు, ఆన్సర్ షీట్ల వ్యాలుయేషన్స్‌కు ఇబ్బంది కలగకుండా వుండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 
 
ఇంటర్ పరీక్షలు కాగానే పదో తరగతి పరీక్షలు నిర్వహించాల్సి ఉండటంతో.. అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. మార్చి 1వ తేదీ నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభించాలని ఇంటర్ బోర్డు భావిస్తోంది. అలానే ఏప్రిల్ 1వ తేదీ నుంచి 15వ తేదీ మధ్య జేఈఈ మెయిన్స్ పరీక్షలు కూడా ఉన్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chinmayi: చిన్మయికి గంగై అమరన్ మద్దతు-సార్ ఆలోచించుకోండి.. సీఎం హౌస్ పక్కనే వుంది

మాల్దీవులకు బ్రాండ్ అంబాసిడర్‌గా కత్రినా కైఫ్

Ramya Pasupuleti : బికినీలో ఫిలిప్పీన్ బీచ్ లో రమ్య పసుపులేటి గ్లామర్ టీట్ చేస్తోంది

సయారా నుంచి జుబిన్ పాడిన రొమాంటిక్ ట్రాక్ బర్బాద్ విడుదల

ప్రభుత్వం గుర్తింపు ముందుకు వెళ్లేందుకు తోడ్పడతాయి : నాగ అశ్విన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments