నాకు అది లేదు, నేను దానికి ఎలా పనికి వస్తాను?: లేడీ అఘోరి (video)

ఐవీఆర్
శనివారం, 23 ఆగస్టు 2025 (23:53 IST)
తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారిన లేడీ అఘోరీ మీడియాతో మాట్లాడుతూ... తనను కావాలనే కొంతమంది ఇరికించారంటూ వాపోయింది. తనకు ఏవో కోట్ల రూపాయల ఆస్తులున్నాయంటూ కొంతమంది ప్రచారం చేసారనీ, అంత డబ్బు నా దగ్గర వుంటే నేను విల్లాలు కొనుక్కుంటాననీ, నా తల్లిదండ్రులను వాటిలో వుంచేదానినంటూ చెప్పుకొచ్చింది. 
 
నేను ఎవరినో మోసం చేసానంటూ ఆరోపిస్తున్నారు. పురుషుడికి వుండే కష్టాలు ఏమిటో నాకు తెలుసు. అలాగే మహిళకు వుండే ఇబ్బందులు కూడా తెలుసు. అందుకే నేను శస్త్ర చికిత్స  చేయించుకున్నా. నేను మగవాడిని కాదు, స్త్రీని కాదు. నాకు ఏదీ లేదు. అలాంటప్పుడు నేను సంసారానికి ఎలా పనికి వస్తానంటూ ప్రశ్నిస్తోంది లేడీ అఘోరి. తనకు పోలీసులు, న్యాయ వ్యవస్థపై పూర్తి నమ్మకం వుందనీ, వాస్తవాలు బయటకు వస్తాయని, అన్ని కేసుల నుంచి తను బైటపడతానంటూ వెల్లడించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జవాన్‌ చిత్రానికి రాష్ట్రపతి నుంచి జాతీయ అవార్డు తీసుకున్న షారుఖ్ ఖాన్‌

Chittibabu: శోభన్ బాబు ఫ్యాన్ కొంటే ఓనర్ వచ్చి తీయించేశాడు : చిట్టిబాబు

OG: ఉత్తరాంధ్రలో దిల్ రాజు కాంబినేష న్ తో OG విడుదల చేస్తున్న రాజేష్ కల్లెపల్లి

శివరాజ్ కుమార్ కుటుంబంతో ప్రత్యేక సమావేశం అయిన మంచు మనోజ్

Allari Naresh: అల్లరి నరేష్ ఆవిష్కరించిన విద్రోహి ట్రైలర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లం టీ తాగితే ఏంటి ప్రయోజనాలు?

భారతీయ రోగులలో ఒక కీలక సమస్యగా రెసిస్టంట్ హైపర్‌టెన్షన్: హైదరాబాద్‌ వైద్య నిపుణులు

శనగలు తింటే శరీరానికి అందే పోషకాలు ఏమిటి?

Navratri Snacks: నవరాత్రి స్నాక్స్.. సగ్గుబియ్యం టిక్కా.. అరటి పండ్ల చిప్స్ సింపుల్‌గా..

కామెర్ల వ్యాధితో రోబో శంకర్ కన్నుమూత, ఈ వ్యాధికి కారణాలు, లక్షణాలేమిటి?

తర్వాతి కథనం
Show comments