Webdunia - Bharat's app for daily news and videos

Install App

గంజాయి మత్తులో బాలిక.. ఐదుగురు యువకుల అత్యాచారం.. ఎక్కడ?

సెల్వి
మంగళవారం, 25 జూన్ 2024 (11:54 IST)
హైదరాబాద్ నేరెడ్‌మెట్‌లో దారుణం చోటు చేసుకుంది. ఓ బాలికపై సామూహిక అత్యాచారం స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. కాచిగూడకు చెందిన బాలికను ఐదుగురు యువకులు ట్రాప్ చేసారు. 
 
బాలికకు గంజాయి అలవాటు చేసి నేరెడ్‌మెట్ ప్రాంతానికి తీసుకెళ్లారు. బాలిక గంజాయి మత్తులో వుండగానే ఐదుగురు యువకులు ఆ బాలికపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. అనంతరం అక్కడి నుంచి యువకులు పరారయ్యారు. మత్తు నుంచి తేరుకున్న బాలిక జరిగిన విషయాన్ని ఇంటికొచ్చిన తర్వాత తల్లికి చెప్పింది.
 
దీంతో బాలిత తల్లి కాచిగూడ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన కాచిగూడ పోలీసులు.. నేరెడ్‌మెట్ పోలీసు స్టేషన్‌కు బదిలీ చేశారు. ఈ మేరకు రంగంలోకి దిగిన పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తిరగబడరసామీ లో యాక్షన్, ఎమోషన్స్, ఎంటర్ టైన్మెంట్ చాలా కొత్తగా వుంటుంది : రాజ్ తరుణ్

శేఖర్ కమ్ముల 'కుబేర' నుంచి రష్మిక మందన్న ఫస్ట్ లుక్ రాబోతుంది

కొరియోగ్రాఫర్ నుంచి అధ్యక్షుడిగా ఎదిగిన జానీ మాస్టర్

20 కోట్ల బడ్జెట్ తో పీరియాడిక్ థ్రిల్లర్ గా హీరో కిరణ్ అబ్బవరం చిత్రం ?

విరాజి కథ విన్నప్పుడే గూస్ బంప్స్ వచ్చాయి : హీరో వరుణ్ సందేశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

పిల్లలకు నచ్చే మలాయ్ చికెన్ ఇంట్లోనే చేసేయవచ్చు.. ఇలా..?

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments