బిడ్డల కళ్లెదుటే కన్నతల్లి మృతి.. ఎలా? ఎక్కడ? (వీడియో)

ఠాగూర్
ఆదివారం, 23 నవంబరు 2025 (13:01 IST)
కన్నబిడ్డల కళ్ళెదుటే తల్లి ప్రాణాలు కోల్పోయింది. ఈ హృదయ విదారక ఘటన హైదరాబాద్ నగరంలోని ఉప్పల్ పరిధిలో జరిగింది. భార్యా, భర్త, తమ ఇద్దరు పిల్లలతో కలిసి బైకుపై వెళుతుండగా ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో భార్య మృతి చెందగా, మిగిలినవారు గాయాలతో బయటపడ్డారు. ఈ ఘటన హైదరాబాద్ చర్లపల్లి - ఉప్పల్ వైపు వెళుతుండగా జరిగింది. 
 
నలుగురుతో వెళుతున్న బైకును హెచ్ఎంటీ నగర్ వద్ద ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ప్రమాద సమయంలో బైకుపై భార్య, భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆర్టీసీ బస్సు ఢీకొట్టగానే భార్య తన పిల్లల కళ్లెదుటే ప్రాణాలు కోల్పోయింది. దీంతో భర్తతో పాటు పిల్లలు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ స్పిరిట్ మూవీ ప్రారంభమైంది... చిరంజీవి ముఖ్య అతిథిగా..

మతం పేరుతో ఇతరులను చంపడం - హింసించడాన్ని వ్యతిరేకిస్తా : ఏఆర్ రెహ్మాన్

సినీ నటి హేమకు కర్నాటక కోర్టులో ఊరట.. డ్రగ్స్ కేసు కొట్టివేత

Harish Kalyan: హ‌రీష్ క‌ళ్యాణ్ హీరోగా దాషమకాన్ టైటిల్ ప్రోమో

Ramana Gogula: ఆస్ట్రేలియా టూ అమెరికా..రమణ గోగుల మ్యూజిక్ జాతర

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments