భార్యపై అనుమానం.. హత్య చేసి అర్థరాత్రి నిప్పంటించాడు..

సెల్వి
బుధవారం, 13 నవంబరు 2024 (09:47 IST)
ఓ వ్యక్తి తన భార్యపై అనుమానంతో ఆమెను హత్య చేసి, ఆమె మృతదేహానికి సోమవారం అర్థరాత్రి నిప్పంటించినట్లు బండ్లగూడ పోలీసులు తెలిపారు. హత్యానంతరం నిందితుడు ఫరాఖ్ ఖురేషీ పారిపోగా, పోలీసులు గాలిస్తున్నారు. 
 
బాధితురాలిని 23 ఏళ్ల కమర్ బేగంగా పోలీసులు గుర్తించారు. ఈ జంటకు ఆరేళ్ల క్రితం వివాహం కాగా ఇద్దరు మైనర్ పిల్లలు ఉన్నారు. ఘటన జరిగిన సమయంలో పిల్లలు తమ తాతయ్యలతో కలిసి హష్మాబాద్‌లోని మరో పోర్షన్‌లో ఉన్నారు. 
 
ఫయాజ్ లేబర్ కాంట్రాక్టర్‌గా పని చేస్తున్నాడని, దంపతుల మధ్య తలెత్తిన గొడవల కారణంగా హత్య చేసినట్లు బండ్లగూడ ఇన్‌స్పెక్టర్ కె. సత్యనారాయణ తెలిపారు. 
 
తెల్లవారుజామున 1.40 గంటలకు హత్య జరగగా, 1.50 గంటలకు స్థానికులు పోలీసులకు ఫోన్ చేశారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు బాధితురాలిని ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rahul Ravindran: ఓజీలో ఆయన చెప్పగానే నటించా, హను రాఘవపూడి పిలిస్తే వెళ్తా : రాహుల్ రవీంద్రన్

Yash: రాకింగ్ స్టార్ య‌ష్ మూవీ టాక్సిక్: విడుదలపై రూమ‌ర్స్‌కి చెక్

Avika Gor : అవిక గోర్ నటిస్తున్న రొమాంటిక్ థ్రిల్లర్ అగ్లీ స్టోరీ

Samantha: ది గాళ్ ఫ్రెండ్ చిత్రానికి సమంత ను కాదని రష్మిక ను ఎందుకు తీసుకున్నారో తెలుసా...

సైబర్ క్రైమ్ పోలీసులను మళ్లీ ఆశ్రయించిన చిరంజీవి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

తర్వాతి కథనం
Show comments