Webdunia - Bharat's app for daily news and videos

Install App

హవాలా మనీ.. మాదాపూర్ వద్ద రూ.50లక్షలు స్వాధీనం

సెల్వి
గురువారం, 7 మార్చి 2024 (12:49 IST)
సైబరాబాద్ ఎస్ ఓటీ పోలీసులు లెక్కల్లో చూపని డబ్బును తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆపై పోలీసులు షాక్ అయ్యారు. ఇద్దర వ్యక్తుల నుంచి  రూ.50 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. 
 
సమాచారం మేరకు ఎస్‌ఓటీ (మాదాపూర్) రాయదుర్గం వద్ద ఎస్‌యూవీని ఆపి వాహనంలో రూ.50 లక్షలు గుర్తించారు.

ఆ మొత్తాన్ని తీసుకువెళ్లిన వ్యక్తుల వద్ద.. ఆ నగదుకు సంబంధించిన చట్టపరమైన పత్రాలు లేకపోవడంతో పోలీసులు దానిని స్వాధీనం చేసుకున్నారు. తదుపరి చర్యల నిమిత్తం రాయదుర్గం పోలీసులకు అప్పగించారు. దీనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nagababu: నిహారిక కొణిదెల తొలి చిత్రానికి గద్దర్ అవార్డ్.. నాగబాబు హర్షం

Srileela: వధువులా దుస్తులు ధరించిన శ్రీలీల.. బుగ్గలకు పసుపు రాసుకుంది.. పెళ్లి ఖాయమా?

Surya: కాలిఫోర్నియాలో దియా పట్టా కోసం కనిపించిన న్యూ లుక్ తో సూర్య

Singer Aditi : దండోరా మూవీతో నటిగా ఎంట్రీ ఇస్తోన్న సింగ‌ర్ అదితి భావ‌రాజు

గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులపై స్పందించిన విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments