Webdunia - Bharat's app for daily news and videos

Install App

జీఎస్టీ ఆఫీసర్ ఇంట్లో చోరీ.. రూ.60లక్షల విలువైన నగదు, బంగారం, వజ్రాలు గోవిందా!

సెల్వి
బుధవారం, 25 జూన్ 2025 (12:11 IST)
హైదరాబాద్ మధురానగర్ కాలనీలో రిటైర్డ్ జీఎస్టీ సూపరింటెండెంట్ నివాసాన్ని లక్ష్యంగా చేసుకుని దొంగలు రూ.60 లక్షల విలువైన బంగారం, వజ్రాల ఆభరణాలు, నగదును దోచుకున్నారు. వివరాల్లోకి వెళితే.. మధురానగర్‌లోని సత్యదేవి విల్లాస్‌లో ఉన్న ఆకుల హరిరావు ఇంట్లోకి చొరబడిన దుండగులు నకిలీ కీలను ఉపయోగించి లాకర్లను తెరిచి లోపల ఉన్న విలువైన వస్తువులను దొంగిలించారు. 
 
హరిరావు తన కుటుంబంతో కలిసి జూన్ 21న ఆంధ్రప్రదేశ్‌లోని తన స్వస్థలానికి బయలుదేరాడు. జూన్ 24న తిరిగి వచ్చేసరికి ప్రధాన తలుపు తెరిచి ఉండి, ఇంట్లోని సామాగ్రి చెల్లాచెదురుగా పడి ఉండటం గమనించాడు. 
gold
 
 ఇంటి లోపల, బెడ్‌రూమ్‌లోని లాకర్‌ను తెరిచి వుండటం చూసి షాకయ్యాడు. ఇంకా లాకర్‌లోని, విలువైన వస్తువులు కనిపించకుండా పోయాయని తెలుసుకుని ఖంగుతిన్నాడు. ఆపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై  మధురానగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రమ్యశ్రీ భూమి కబ్జా ఆమెపై రియల్టర్ శ్రీదర్ రావు అనుచరులు దాడి

Nitin: నితిన్ తమ్ముడు నుంచి లయ పై జై బగళాముఖీ.. సాంగ్

అహాన్, అనీత్‌ల కెమిస్ట్రీని చాటేలా సాచెట్-పరంపర జంట పాట హైలైట్

సమ్మతమే మూవీ ఫేమ్ డైరెక్టర్ గోపీనాథ్ రెడ్డి కొత్త సినిమా

విష్ణు కన్నప్ప కథ చెప్పాక రీసెర్చ్ చేశా; శ్రీకాళహస్తి అర్చకులు మెచ్చుకున్నారు : ముఖేష్ కుమార్ సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

నేరేడు పండ్లు తింటే 8 ప్రయోజనాలు

ఓరల్ యాంటీ-డయాబెటిక్ మందులను పంపిణీకి అబాట్- ఎంఎస్‌డి వ్యూహాత్మక భాగస్వామ్యం

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

తర్వాతి కథనం
Show comments