Webdunia - Bharat's app for daily news and videos

Install App

బంజారాహిల్స్‌ పబ్‌పై దాడులు.. 42 మంది మహిళలు, 140 మంది అరెస్ట్

సెల్వి
శనివారం, 19 అక్టోబరు 2024 (12:36 IST)
బంజారాహిల్స్‌లోని ఓ పబ్‌పై హైదరాబాద్‌ వెస్ట్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు శుక్రవారం రాత్రి దాడులు నిర్వహించారు. ఈ దాడిలో 42 మంది మహిళలు, 140 మందిని అరెస్టు చేశారు. దీంతో పాటు పబ్ మేనేజర్, క్యాషియర్, డీజే ఆపరేటర్ అరెస్టయిన వారిలో ఉన్నారు. 
 
వివరాల్లోకి వెళితే.. టేల్స్ ఓవర్ స్పిరిట్స్ (TOS) పబ్‌లో అక్రమ కార్యకలాపాలకు సంబంధించి పక్కా సమాచారం అందడంతో పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. 
 
కస్టమర్లను ఆకర్షించాలనే ఉద్దేశంతో పబ్ నిర్వాహకులు వివిధ రాష్ట్రాల నుంచి అద్దెకు తీసుకున్న మహిళలతో అశ్లీల నృత్య ప్రదర్శనలకు అనుమతిస్తున్నారని ఆరోపించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments