Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆడ పిల్లలకు గొడ్డు కారంతో అన్నం పెడతారా (Video)

ఠాగూర్
బుధవారం, 8 జనవరి 2025 (10:27 IST)
ఆడ పిల్లలకు గొడ్డు కారంతో అన్నం పెడుతున్నారు. దీనిపై విపక్ష పార్టీలకు చెందిన నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో చోటు చేసుకుంది. నల్గొండ జిల్లా మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయంలో ఉదయం గొడ్డు కారంతో యాజమాన్యం టిఫిన్ పెట్టారు. 
 
నల్గొండ జిల్లా కేంద్రంలోని మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయంలోని కృష్ణవేణి హాస్టల్లో ఉదయం టిఫిన్ సందర్భంగా విద్యార్థులకు గొడ్డు కారంతో అన్నం పెట్టారు. అనేకమార్లు యూనివర్సిటీ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లినా పట్టించకపోవడంతో యాజమాన్యంతో విద్యార్థులు గొడవకి దిగారు. 
 
దీనిపై అనేక రాజకీయ పార్టీలకు చెందిన నేతలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ముఖ్యమంత్రి ఒక ప్లేట్ భోజనం కోసం 32,000 రూపాయలను ఖర్చు చేస్తున్నారని తెలిపారు. చదువుకునే పేద విద్యార్థులకు గొడ్డు కారం పెడతారా అని ప్రశ్నించారు. వారెవ్వా ప్రజాపాలన. శబాష్ ఇందిరమ్మ రాజ్యం ఇదేనా అంటూ తెలిపారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments