Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆడ పిల్లలకు గొడ్డు కారంతో అన్నం పెడతారా (Video)

ఠాగూర్
బుధవారం, 8 జనవరి 2025 (10:27 IST)
ఆడ పిల్లలకు గొడ్డు కారంతో అన్నం పెడుతున్నారు. దీనిపై విపక్ష పార్టీలకు చెందిన నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో చోటు చేసుకుంది. నల్గొండ జిల్లా మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయంలో ఉదయం గొడ్డు కారంతో యాజమాన్యం టిఫిన్ పెట్టారు. 
 
నల్గొండ జిల్లా కేంద్రంలోని మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయంలోని కృష్ణవేణి హాస్టల్లో ఉదయం టిఫిన్ సందర్భంగా విద్యార్థులకు గొడ్డు కారంతో అన్నం పెట్టారు. అనేకమార్లు యూనివర్సిటీ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లినా పట్టించకపోవడంతో యాజమాన్యంతో విద్యార్థులు గొడవకి దిగారు. 
 
దీనిపై అనేక రాజకీయ పార్టీలకు చెందిన నేతలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ముఖ్యమంత్రి ఒక ప్లేట్ భోజనం కోసం 32,000 రూపాయలను ఖర్చు చేస్తున్నారని తెలిపారు. చదువుకునే పేద విద్యార్థులకు గొడ్డు కారం పెడతారా అని ప్రశ్నించారు. వారెవ్వా ప్రజాపాలన. శబాష్ ఇందిరమ్మ రాజ్యం ఇదేనా అంటూ తెలిపారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మాల్దీవుల్లో కీర్తి సురేష్ రొమాంటిక్ వెకేషన్... భర్తతో కలిసి ఎంజాయ్...

Chinmayi: చిన్మయికి గంగై అమరన్ మద్దతు-సార్ ఆలోచించుకోండి.. సీఎం హౌస్ పక్కనే వుంది

మాల్దీవులకు బ్రాండ్ అంబాసిడర్‌గా కత్రినా కైఫ్

Ramya Pasupuleti : బికినీలో ఫిలిప్పీన్ బీచ్ లో రమ్య పసుపులేటి గ్లామర్ టీట్ చేస్తోంది

సయారా నుంచి జుబిన్ పాడిన రొమాంటిక్ ట్రాక్ బర్బాద్ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments