Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.కోటి విలువైన 400 కేజీల ఎండు గంజాయి పట్టివేత

Webdunia
శనివారం, 16 డిశెంబరు 2023 (18:57 IST)
రూ.కోటి విలువైన 400 కేజీల ఎండు గంజాయి జీడిమెట్లలో పట్టుబడింది. హైదరాబాద్‌లోని జీడిమెట్లలో భారీగా గంజాయి పట్టుబడింది. నర్సరీ మొక్కల మాటున గంజాయిని తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. 
 
రాజమండ్రి నుంచి మహారాష్ట్రకు తరలిస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు అరెస్ట్ చేసిన వారు మధ్యప్రదేశ్‌కు చెందిన బబ్లూ, గోవింద్‌లు ఉన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mrunal Thakur: ఆన్‌లైన్‌లో ట్రెండ్ అవుతున్న మృణాల్ ఠాకూర్ పేరు.. ఎలాగంటే?

పగ, అసూయ, ప్రేమ కోణాలను చూపించే ప్రభుత్వం సారాయి దుకాణం

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు 9 కొత్త సీజన్ : కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. ఏంటవి?

Pawan: ఎన్టీఆర్, ఎంజీఆర్ ప్రేరణతో పవన్ కళ్యాణ్ పాత్రను రూపొందించా: జ్యోతి కృష్ణ

సయారా తో ఆడియెన్స్ ఆషికి రోజుల్ని తలుచుకుంటున్నారు : మహేష్ భట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం
Show comments