Webdunia - Bharat's app for daily news and videos

Install App

గణేష్ నిమజ్జనం ట్యాంక్ బండ్‌లో కుదరదు, ఎందుకంటే?

ఐవీఆర్
శుక్రవారం, 13 సెప్టెంబరు 2024 (14:08 IST)
హైదరాబాదు నగరంలో గణేష్ నిమజ్జనం అంటే అదో భారీ వేడుక. నగరంలో 9 రోజుల పాటు గణేష్ ఉత్సవాలు నిర్వహించిన అనంతరం భక్తులు గణేష్ విగ్రహాలను ఊరేగింపుగా తీసుకుని వెళ్లి ట్యాంక్ బండ్ లో నిమజ్జనం చేసేవారు. ఐతే గణేష్ విగ్రహాలు ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో చేసినవి కావడంతో పర్యావరణానికి ముప్పు వాటిల్లుతున్నట్లు తేలింది.
 
దీనితో ట్యాంక్ బండ్‌లో గణేష్ నిమజ్జనం జరుపకూడదని హైకోర్టు ఆదేశించడంతో ప్రత్యామ్నాయ మార్గాలను పోలీసులు సిద్ధం చేస్తున్నారు. దీనిపై నగర పోలీస్ కమీషనర్ మాట్లాడుతూ... నెక్లెస్ రోడ్డు, ఎన్టీఆర్ మార్గ్ లో గణేష్ నిమజ్జనం కోసం ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఇందుకోసం 18 వేల మంది పోలీసులు పాల్గొంటారని ఆయన తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పచ్చని జీవితంలో నిప్పులు పోసిన కేన్సర్: టీవీ నటి దీపిక కాకర్‌కు లివర్ కేన్సర్

రొమాంటిక్ కామెడీ చిత్రంలో జాన్వీ కపూర్ - అందాల ఆరబోత?

Gaddar Awards: సినిమాలు చూడకుండా గద్దర్ అవార్డులు ప్రకటించారా?

ఈ లోకంలో నాలాంటి వారు : ఇళయరాజా

షష్టిపూర్తి కథను నమ్మాను, అందుకే మ్యూజిక్ ఇచ్చాను - ఇళయరాజా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

తర్వాతి కథనం
Show comments