Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీ వర్శిటీ మాజీ ప్రొఫెసర్ సాయిబాబా కన్నుమూత

ఠాగూర్
ఆదివారం, 13 అక్టోబరు 2024 (09:39 IST)
మావోయిస్టులతో సంబంధాలు ఉన్నట్టు ఆరోపణలు ఎదుర్కొని కొన్ని నెలలు పాటు జైలు జీవితం గడిపిన ఢిల్లీ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా కన్నుమూశారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన ఆయనను గత పది రోజుల క్రితం హైదరాబాద్ నగరంలోని నిమ్స్ ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తూ వచ్చారు. ఈ క్రమంలో ఆయన శనివారం రాత్రి 8.45 గంటల సమయంలో మృతి చెందారు. 
 
మావోలతో సంబంధాలు ఉన్న ఆరోపణల కారణంగా సుధీర్ఘకాలం పాటు జైల్లో ఉన్న సాయిబాబాకు సుప్రీంకోర్టు ఊరట కల్పించింది. దీంతో గత మార్చి 7వ తేదీన ఆయన నిర్దోషిగా ప్రకటించడంతో నాగ్‌పూర్  జైలు నుంచి విడుదల చేశారు. 
 
ముఖ్యంగా గడ్చిరోలి ట్రయల్ కోర్టు సాయిబాబాతో పాటు ఐడుగురికి జీవితఖైదు విధించింది. దీంతో 2017 నుంచి 2024 మార్చి 6వ తేదీ వరకు ఆయన జైలు జీవితం గడిపారు. ఆ సమయంలోనే ఆయన అనారోగ్యం బారినపడ్డారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినీ కార్మికులకు వేతనాలు 30 శాతం పెంచాలి : అమ్మిరాజు కానుమిల్లి

Niharika: సంప్రదాయం దుస్తులతో పెండ్లి కూతురులా ముస్తాబయిన నీహారిక కొణిదల

ఒక్క కూలీ కోసం యుద్ధమే జరుగుతోందని చెప్పే రజనీకాంత్ కూలీ ట్రైలర్

అర్జున్ రెడ్డి టైంలోనే సుకుమార్ తో సినిమా అనుకున్నాం : విజయ్ దేవరకొండ

ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ తో లిటిల్ హార్ట్స్ సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments