దంపతులు గొడవ పడుతుండగా పసికందు ఏడవటంతో నేలకేసి కొట్టాడు..

సెల్వి
శనివారం, 20 సెప్టెంబరు 2025 (16:58 IST)
మద్యం మత్తు ఎంతటి దారుణానికైనా ఒడిగడుతుందనేందుకు ఈ ఘటనే నిదర్శనం.  మద్యం మత్తులో 12 నెలల కూతురిని కసాయి తండ్రి నేలకేసి కొట్టాడు. ఈ ఘటనలో ఈ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ఈ దారుణ ఘటన సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రియాంక కాలనీలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. దంపతులు గొడవ పడుతుండగా 12నెలల పసికందు ఏడ్వడంతో.. ఆ ఏడుపు విని ఇరుగుపొరుగు వారు వస్తారనే కూతురును నేలకేసి కొట్టాడు ఆ దుర్మార్గపు తండ్రి. 
 
ఈ ఘటన తీవ్రంగా గాయపడిన ఆ చిన్నారి.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన బాలీవుడ్ నటి పరణీతి చోప్రా

అవార్డులను చెత్త బుట్టలో పడేస్తా : హీరో విశాల్

Meesala Pilla: చిరంజీవి చరిష్మా అలాంటింది.. ఇండియన్ టాప్ ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

ఆర్టిస్టుల సమస్యలను దాటి తెరకెక్కిన పండంటి కాపురం ఒక తెలుగు క్లాసిక్

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇంట్లో దీపావళి పార్టీ కారణం అదే..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments