Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫాంహౌస్‌లో వృద్ధ దంపతులు హత్య.. ఎందుకు?

సెల్వి
బుధవారం, 16 అక్టోబరు 2024 (19:31 IST)
రంగారెడ్డిలోని ఓ ఫాంహౌస్‌లో వృద్ధ దంపతులు హత్యకు గురైనారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం కొత్తగూడ గ్రామంలో మంగళవారం రాత్రి ఫాంహౌస్‌లో కేర్‌టేకర్‌గా పనిచేస్తున్న వృద్ధ దంపతులు హత్యకు గురయ్యారు. వీరికి ఆ ఫాంహౌస్ భద్రత, నిర్వహణ బాధ్యతలను అప్పగించారు.
 
అయితే మంగళవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు దంపతులపై దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న కందుకూరు పోలీసులు దోపిడీ ప్రయత్నాల్లో భాగంగానే వృద్ధ దంపతుల హత్య జరిగిందా? లేక దంపతులకు తెలిసిన వారిని హత్య చేశారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. విచారణ వివిధ కోణాల్లో జరుగుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అలీఘర్ నుండి హైదరాబాద్‌కు వచ్చిన బన్నీ వీరాభిమాని (వీడియో)

సిటాడెల్ ట్రైలర్ లాంచ్‌లో మెరిసిన సమంత.. లుక్ అదరహో.. యాక్షన్ భలే!

ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా అక్టోబర్ 22న మిస్టర్ పర్ఫెక్ట్ గ్రాండ్ రీ రిలీజ్

మోహన్ లాల్ భారీ చిత్రం L2 ఎంపురాన్ నుంచి పృథ్వీరాజ్ సుకుమార్ ఫస్ట్ లుక్

అనిరుధ్ తో మ్యాజిక్ చేస్తున్న దర్శకుడు గౌతమ్ తిన్ననూరి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఏ సమస్యకు ఎలాంటి టీ తాగితే ప్రయోజనం?

గుంటూరు లోని ఒమేగా హాస్పిటల్‌లో నూతన కొలొస్టమి కేర్ క్లినిక్, పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ ప్రారంభం

టమోటాలు తింటుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

ప్రతిరోజూ రాత్రిపూట ఒక్క యాలుక్కాయ తింటే?

తర్వాతి కథనం
Show comments