Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫాంహౌస్‌లో వృద్ధ దంపతులు హత్య.. ఎందుకు?

సెల్వి
బుధవారం, 16 అక్టోబరు 2024 (19:31 IST)
రంగారెడ్డిలోని ఓ ఫాంహౌస్‌లో వృద్ధ దంపతులు హత్యకు గురైనారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం కొత్తగూడ గ్రామంలో మంగళవారం రాత్రి ఫాంహౌస్‌లో కేర్‌టేకర్‌గా పనిచేస్తున్న వృద్ధ దంపతులు హత్యకు గురయ్యారు. వీరికి ఆ ఫాంహౌస్ భద్రత, నిర్వహణ బాధ్యతలను అప్పగించారు.
 
అయితే మంగళవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు దంపతులపై దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న కందుకూరు పోలీసులు దోపిడీ ప్రయత్నాల్లో భాగంగానే వృద్ధ దంపతుల హత్య జరిగిందా? లేక దంపతులకు తెలిసిన వారిని హత్య చేశారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. విచారణ వివిధ కోణాల్లో జరుగుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నేను, నా భర్త విడిపోవడానికి మూడో వ్యక్తే కారణం : ఆర్తి రవి

మంచు మనోజ్ బర్త్ డే సందర్భంగా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌ రక్షక్ అనౌన్స్ మెంట్

ముంబయి గుహల్లో హీరో తేజ సజ్జా మూవీ మిరాయ్ కొత్త షెడ్యూల్‌

కరణ్ అన్షుమాన్ క్రియేట్ చేసిన రానా నాయుడు 2 వచ్చేస్తుంది

ANR: మళ్ళీ తెరమీద 68 సంవత్సరాల మాయాబజార్ రీరిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments