Webdunia - Bharat's app for daily news and videos

Install App

జోగులాంబను దర్శించుకున్న డీకే అరుణ

సెల్వి
బుధవారం, 13 మార్చి 2024 (18:47 IST)
నాగర్ కర్నూల్ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం అలంపూర్ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర ఆలయం అనే 5వ శక్తి పీఠాన్ని భారతీయ జమాతా పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు, డీకే అరుణ, నాగర్‌కర్నూల్ పోటీదారు పి భరత్ ప్రసాద్‌తో కలిసి బుధవారం సందర్శించారు. 
 
మహబూబ్ నగర్, నాగర్‌కర్నూల్ రెండు నియోజకవర్గాల్లోనూ భాజపా విజయం సాధించాలని డీకే అరుణ అమ్మవారిని వేడుకున్నారు. ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు డికె అరుణతో పాటు బీజేపీ నేతలకు ఘనస్వాగతం పలికి దర్శనానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అనంతరం వారికి తీర్ధ, ప్రసాదాలు అందజేశారు. 
 
ఈ సందర్భంగా డీకే అరుణ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో భాజపా అభ్యర్థులందరికీ అఖండ విజయాన్ని అందించాలని, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో నరేంద్ర మోదీ మళ్లీ ప్రధాని కావాలని అమ్మవారిని ప్రార్థించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Anjali : RB చౌదరి నిర్మాతగా విశాల్ 35 చిత్రంలో నటించనున్న అంజలి

కన్నప్ప తరువాత వంద కోట్లతో మైక్రో డ్రామాల్ని సృష్టించనున్న విష్ణు మంచు

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవితో ప్రయోగాలు చేస్తున్న అభిమాన దర్శకులు

రియల్ లవ్ కోరుకునే మిస్టర్ రోమియో టీజర్ లాంచ్ చేసిన శ్రియా శరణ్

Keerthy Suresh: కీర్తి సురేష్ సినిమా మార్కెట్ పడిపోయిందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శక్తినిచ్చే ఖర్జూరం పాలు, మహిళలకు పవర్ బూస్టర్

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

తర్వాతి కథనం
Show comments