Webdunia - Bharat's app for daily news and videos

Install App

జోగులాంబను దర్శించుకున్న డీకే అరుణ

సెల్వి
బుధవారం, 13 మార్చి 2024 (18:47 IST)
నాగర్ కర్నూల్ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం అలంపూర్ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర ఆలయం అనే 5వ శక్తి పీఠాన్ని భారతీయ జమాతా పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు, డీకే అరుణ, నాగర్‌కర్నూల్ పోటీదారు పి భరత్ ప్రసాద్‌తో కలిసి బుధవారం సందర్శించారు. 
 
మహబూబ్ నగర్, నాగర్‌కర్నూల్ రెండు నియోజకవర్గాల్లోనూ భాజపా విజయం సాధించాలని డీకే అరుణ అమ్మవారిని వేడుకున్నారు. ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు డికె అరుణతో పాటు బీజేపీ నేతలకు ఘనస్వాగతం పలికి దర్శనానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అనంతరం వారికి తీర్ధ, ప్రసాదాలు అందజేశారు. 
 
ఈ సందర్భంగా డీకే అరుణ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో భాజపా అభ్యర్థులందరికీ అఖండ విజయాన్ని అందించాలని, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో నరేంద్ర మోదీ మళ్లీ ప్రధాని కావాలని అమ్మవారిని ప్రార్థించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

RGV: సెన్సార్ బోర్డు కాలం చెల్లిపోయింది.. అసభ్యత వుండకూడదా? రామ్ గోపాల్ వర్మ

మనమంతా కలిసి తెలుగు సినిమాను కాపాడుకోవాలి - నిర్మాత ఎస్ కేఎన్

ఫోక్ యాంథమ్ తో ఆకట్టుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అదితి శంకర్

తమ్మారెడ్డి భరద్వాజ ఆవిష్కరించిన థాంక్యూ డియర్ లుక్

థ్రిల్లర్ గా అర్జున్ అంబటి పరమపద సోపానం చిత్రం రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments