Webdunia - Bharat's app for daily news and videos

Install App

కన్నబిడ్డకు విషమిచ్చారు.. ఆపై దంపతులు కూడా.. కుటుంబం బలి

సెల్వి
మంగళవారం, 9 ఏప్రియల్ 2024 (22:57 IST)
హైదరాబాద్ రాజేంద్రనగర్‌లో ఓ కుటుంబం బలైపోయింది. ఆనంద్, ఇందిర అనే దంపతులు సన్ సిటీలోని ఒక అపార్ట్‌మెంట్‌లో వుంటున్నారు. వీరిద్దరూ తమ కుమారుడు శ్రీ హర్షకు విషమిచ్చి హత్య చేసి.. ఆపై దానిని తిని వారిద్దరూ కూడా ప్రాణాలు కోల్పోయి వుంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. 
 
స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించగా ఇంట్లో వేర్వేరు చోట్ల శవమై కనిపించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. 
 
ఇలాంటి తీవ్ర నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలపై బంధువులతో ఆరా తీసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Veronika: మంచు ఫ్యామిలీ వివాదం.. వెరోనికా ఏం చెప్పారు.. నాలుగోసారి గర్భం.. ట్రోల్స్‌పై ఫైర్

కుటుంబమంతా కలిసి చూడదగ్గ చిత్రం మ్యాడ్ స్క్వేర్ : చిత్ర యూనిట్

Nani: ఎనిమిది భాషల్లో నాని, శ్రీకాంత్ ఓదెల చిత్రం ది ప్యారడైజ్

ఉగాది పురస్కారాలలో మీనాక్షి చౌదరి, సాక్షి వైద్యకు బుట్టబొమ్మ అవార్డ్

సంతాన ప్రాప్తిరస్తు నుంచి విక్రాంత్, చాందినీ చౌదరి ల రొమాంటిక్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

Coconut Oil: మహిళలూ రాత్రిపూట కొబ్బరినూనెను ముఖానికి రాసుకుంటే?

3,500 Steps: మహిళలు ఆరోగ్యంగా వుండాలంటే.. రోజుకు...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

హెచ్ అండ్ ఎం నుంచి మహిళల కోసం సరికొత్త ఫ్యాషన్ దుస్తులు

తర్వాతి కథనం
Show comments