Webdunia - Bharat's app for daily news and videos

Install App

కన్నబిడ్డకు విషమిచ్చారు.. ఆపై దంపతులు కూడా.. కుటుంబం బలి

సెల్వి
మంగళవారం, 9 ఏప్రియల్ 2024 (22:57 IST)
హైదరాబాద్ రాజేంద్రనగర్‌లో ఓ కుటుంబం బలైపోయింది. ఆనంద్, ఇందిర అనే దంపతులు సన్ సిటీలోని ఒక అపార్ట్‌మెంట్‌లో వుంటున్నారు. వీరిద్దరూ తమ కుమారుడు శ్రీ హర్షకు విషమిచ్చి హత్య చేసి.. ఆపై దానిని తిని వారిద్దరూ కూడా ప్రాణాలు కోల్పోయి వుంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. 
 
స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించగా ఇంట్లో వేర్వేరు చోట్ల శవమై కనిపించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. 
 
ఇలాంటి తీవ్ర నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలపై బంధువులతో ఆరా తీసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బలగం నటుడు జీవీ బాబు మృతి

అలాంటి వ్యక్తినే ఇరిటేట్ చేశామంటే... మన యానిటీ ఎలా ఉంది? బన్నీ వాసు ట్వీట్

Pawan Kalyan: సినీ ఇండస్ట్రీపై పవన్ వ్యాఖ్యలు.. స్పందించిన బన్నీ వాసు.. ఆయనకే చిరాకు?

వరుణ్ తేజ్ VT15 అనంతపూర్ షెడ్యూల్స్ పూర్తి, నెక్స్ట్ కొరియాలో

ఈ విజయ వైభవం మాకు చాలా ప్రత్యేకం: రుత్విక్, సాత్విక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Tea Bags- టీ బ్యాగుల్లో టీ సేవిస్తున్నారా?

ఆహారంలో చక్కెరను తగ్గిస్తే ఆరోగ్య ఫలితాలు ఇవే

Fish vegetarian: చేపలు శాకాహారమా? మాంసాహారమా?

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

తర్వాతి కథనం
Show comments