Webdunia - Bharat's app for daily news and videos

Install App

రంగారెడ్డి జిల్లాలో బాల్య వివాహం... అడ్డుకున్న అధికారులు

సెల్వి
శుక్రవారం, 9 ఫిబ్రవరి 2024 (20:56 IST)
రంగారెడ్డి జిల్లాలో 14 ఏళ్ల బాలిక వివాహాన్ని అధికారులు అడ్డుకోవడంతో బాల్యవివాహం ఆగిపోయింది. ఎన్జీవో సంస్థలు 14ఏళ్ల బాలిక వివాహాన్ని అడ్డుకున్నాయి. ఇంకా బాలికను పాఠశాలకు పంపమని తల్లిదండ్రులను ఒప్పించారు. 
 
2030 నాటికి తెలంగాణలో బాల్య వివాహాలకు స్వస్తి పలకాలనే లక్ష్యంతో మైనర్ బాలికను రక్షించినట్లు చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ ఇండియా సభ్యులు తెలిపారు. 
 
బాల్య వివాహ రహిత తెలంగాణగా మార్చేందుకు నిరంతర జోక్యంతో పాటు, బాల్య వివాహాలు చేయకూడదని తల్లిదండ్రుల నుండి 200 సంతకాలు, బాల్య వివాహాలకు సంబంధించి 2 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయడం గతేడాది నుండి చేపట్టింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జార్జియాలో "అఖండ-2" మూవీ షూటింగ్

Sugar Baby: నటి త్రిష కృష్ణన్‌పై ట్రోల్స్.. కారణం ఏంటంటే?

'ఆయన కొడుకు వచ్చాడని చెప్పు' ... మంచు మనోజ్ ఆసక్తికర ట్వీట్

Bhairavam Review: భైరవం సినిమా ఎలా ఉందో తెలుసా..!

పచ్చని జీవితంలో నిప్పులు పోసిన కేన్సర్: టీవీ నటి దీపిక కాకర్‌కు లివర్ కేన్సర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

తర్వాతి కథనం