Webdunia - Bharat's app for daily news and videos

Install App

రంగారెడ్డి జిల్లాలో బాల్య వివాహం... అడ్డుకున్న అధికారులు

సెల్వి
శుక్రవారం, 9 ఫిబ్రవరి 2024 (20:56 IST)
రంగారెడ్డి జిల్లాలో 14 ఏళ్ల బాలిక వివాహాన్ని అధికారులు అడ్డుకోవడంతో బాల్యవివాహం ఆగిపోయింది. ఎన్జీవో సంస్థలు 14ఏళ్ల బాలిక వివాహాన్ని అడ్డుకున్నాయి. ఇంకా బాలికను పాఠశాలకు పంపమని తల్లిదండ్రులను ఒప్పించారు. 
 
2030 నాటికి తెలంగాణలో బాల్య వివాహాలకు స్వస్తి పలకాలనే లక్ష్యంతో మైనర్ బాలికను రక్షించినట్లు చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ ఇండియా సభ్యులు తెలిపారు. 
 
బాల్య వివాహ రహిత తెలంగాణగా మార్చేందుకు నిరంతర జోక్యంతో పాటు, బాల్య వివాహాలు చేయకూడదని తల్లిదండ్రుల నుండి 200 సంతకాలు, బాల్య వివాహాలకు సంబంధించి 2 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయడం గతేడాది నుండి చేపట్టింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కల్యాణ్ పైన పోసాని, శ్రీరెడ్డి దుర్భాషలు: ఏపీ హోం మంత్రికి గబ్బర్ సింగ్ సాయి కంప్లైంట్

రామ్ చరణ్ బ్యాక్ ఫోజ్ సూపర్.. గేమ్ ఛేంజర్‌లో కలుద్దాం

అమ్మతోడుగా చెబుతున్నా.. కోర్టులు దోషిగా నిర్ధారించలేదు.. అప్పటివరకు నిర్దోషినే : నటి హేమ

నిజమైన భారతీయుడు ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్: ఎస్.జె సూర్య (Video)

రూ.1,000 కోట్ల క్లబ్‌కు చేరువలో ప్రభాస్ "కల్కి 2898 AD"

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పప్పు ఎందుకు తినాలో తెలుసా?

తట్టుకోలేని మైగ్రేన్ తలనొప్పి, ఈ చిట్కాలతో చెక్

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: బాదంపప్పుతో మీ చర్మానికి సంపూర్ణ పోషణ

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం