Webdunia - Bharat's app for daily news and videos

Install App

పౌరసత్వం కేసు : చెన్నమనేని రమేష్‌కు హైకోర్టు షాక్.. రూ.25 లక్షలు చెల్లింపు

ఠాగూర్
సోమవారం, 21 ఏప్రియల్ 2025 (15:13 IST)
తెలంగాణ రాష్ట్రంలోని భారత రాష్ట్ర సమితికి చెందిన వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌కు తెలంగాణ హైకోర్టు తేరుకోలేని షాకిచ్చింది. పౌరసత్వం కేసులో ఆయన కోర్టును తప్పుదారి పట్టించినట్టు నిర్ధారిస్తూ రూ.25 లక్షల అపరాధం విధించింది. ఈ సొమ్మును చెన్నమనేని రమేష్ సోమవారం చెల్లించారు. 
 
చెన్నమనేని పౌరసత్వంపై గతంలో కాంగ్రెస్ నేత, ప్రభుత్వం విప్ ఆది శ్రీనివాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జర్మనీ పౌరసత్వం కలిగి ఉండి తప్పుడు పత్రాలతో ఎన్నికల్లో పోటీ చేశారంటూ ఆయన పేర్కొన్నారు. ఈ అంశంపై కోర్టులో ఆది శ్రీనివాస్ సుధీర్ఘకాలం న్యాయపోరాటం చేశారు. 
 
పలు ధపాలుగా విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం చెన్నమనేని రమేష్‌కు జర్మనీ పౌరసత్వం ఉన్నట్టు తేల్చింది. తప్పుదోవ పట్టించినందుకు ఆయనకు జరిమానా విధించింది. పిటిషనర్ ఆది శ్రీనివాస్‌కు రూ.25 లక్షలు న్యాయసేవాధికార సంస్థకు రూ.5 లక్షలు ఇవ్వాలని ఆదేశించగా, ఈ చెక్కులను చెన్నమనేని శ్రీనివాస్ సోమవారం హైకోర్టుకు అందజేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vasishtha N. Simha: ఓదెల సినిమా వలన కొన్నేళ్ళుగా పాడలేకపోతున్నా : వశిష్ఠ ఎన్. సింహ

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

ఎలాంటివారితో తీయకూడదో చౌర్య పాఠం తో తెలుసుకున్నా : త్రినాథ్ రావ్ నక్కిన

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments