Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుంభమేళా నుంచి తిరిగి వస్తున్న తెలంగాణ భక్తుల బస్సుకి ప్రమాదం: ఒకరు మృతి

ఐవీఆర్
గురువారం, 30 జనవరి 2025 (13:42 IST)
తెలంగాణ నుండి మహా కుంభమేళా స్నానానికి వచ్చిన భక్తులను తీసుకెళ్తున్న బస్సు అయోధ్యకు వస్తుండగా డంపర్‌ను ఢీకొట్టింది. పురకలందర్‌లోని నౌవా కువా సమీపంలోని రాయ్‌బరేలి హైవేపై ఈ ప్రమాదం జరిగింది. బస్సులో మొత్తం 22 మంది ప్రయాణిస్తున్నారు. ఈ ప్రమాదంలో ఒక భక్తుడు మరణించగా, చాలా మంది గాయపడ్డారు.
 
గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని చెబుతున్నారు. తీవ్రంగా గాయపడిన వారిని లక్నో ట్రామా సెంటర్‌కు పంపారు. మిగతా గాయపడిన వారిని అయోధ్య జిల్లా ఆసుపత్రిలో చేర్చారు. కాగా మహా కుంభమేళాకు తెలుగు రాష్ట్రాల నుంచి బస్సు సౌకర్యం కల్పించిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sukku: తన భార్యతో వింబుల్డన్ 2025 ఫైనల్స్‌కు హాజరయిన తబిత బండ్రెడ్డి

బిగ్ బాస్ 19లో క్రికెటర్ మాజీ భార్య.. హైదరాబాద్ నుంచి ఇద్దరు!!

హీరో రవితేజ ఇంట్లో విషాదం.. ఏంటది?

ఎపుడు కూడా పుకార్లను నమ్మొద్దు.. పవన్ హీరోయిన్ వినతి

Allu Arjun: అల్లు అర్జున్ ఫ్యాన్స్ హరిహరవీరమల్లు కు మద్దతు ఇవ్వరా ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

తర్వాతి కథనం
Show comments