Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుంభమేళా నుంచి తిరిగి వస్తున్న తెలంగాణ భక్తుల బస్సుకి ప్రమాదం: ఒకరు మృతి

ఐవీఆర్
గురువారం, 30 జనవరి 2025 (13:42 IST)
తెలంగాణ నుండి మహా కుంభమేళా స్నానానికి వచ్చిన భక్తులను తీసుకెళ్తున్న బస్సు అయోధ్యకు వస్తుండగా డంపర్‌ను ఢీకొట్టింది. పురకలందర్‌లోని నౌవా కువా సమీపంలోని రాయ్‌బరేలి హైవేపై ఈ ప్రమాదం జరిగింది. బస్సులో మొత్తం 22 మంది ప్రయాణిస్తున్నారు. ఈ ప్రమాదంలో ఒక భక్తుడు మరణించగా, చాలా మంది గాయపడ్డారు.
 
గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని చెబుతున్నారు. తీవ్రంగా గాయపడిన వారిని లక్నో ట్రామా సెంటర్‌కు పంపారు. మిగతా గాయపడిన వారిని అయోధ్య జిల్లా ఆసుపత్రిలో చేర్చారు. కాగా మహా కుంభమేళాకు తెలుగు రాష్ట్రాల నుంచి బస్సు సౌకర్యం కల్పించిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్లర్ మూడో షెడ్యూల్ పూర్తి

బాలీవుడ్‌కు మరో ఆప్షన్ లేదు... దక్షిణాది నటీనటులు అవసరం కావాలి : రెజీనా

డాకు మహారాజ్ ఫ్లాప్ - నిర్మాత నాగ వంశీ పై ట్రోలింగ్

ఇంట్లో నా పరువు కాపాడండి చైతన్య అక్కినేని వేడుకోలు

టెలివిజన్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ లో మార్పు రావాలి : కౌశిక్, విజయ్ రెడ్డి పిలుపు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జలుబు, దగ్గుకి అల్లంతో పెరటి వైద్యం

టీలు, కాఫీలకు బదులు ఈ జావ తాగరాదూ?

86 ఏళ్ల వృద్ధుడిలో మింగే రుగ్మతను విజయవంతంగా పరిష్కరించిన విజయవాడ మణిపాల్ హాస్పిటల్

శీతాకాలం సీజనల్ వ్యాధులను అడ్డుకునే ఆహారం ఏమిటి?

బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ పర్యటన: తాజా ఫ్యాషన్ ప్రపంచంలోకి ద వన్ అండ్ వోన్లీ

తర్వాతి కథనం
Show comments