Webdunia - Bharat's app for daily news and videos

Install App

భూవివాదం.. అన్నదమ్ముల పిల్లలు గొడ్డలితో నరుక్కున్నారు.. (Video)

ఠాగూర్
బుధవారం, 11 డిశెంబరు 2024 (12:27 IST)
ఒక భూవివాదంలో అన్నదమ్ముల పిల్లలు గొడ్డలితో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం మామిడాల గ్రామంలో ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న తిప్పర్తి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని 108 అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఓ మహిళ పరిస్థితి సీరియస్‌గా ఉంది. 
 
గజ్జి లింగయ్య కుటుంబ సభ్యులు తమపై దాడి చేశారని గజ్జి చంద్రయ్య ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. దాడులకు పాల్పడిన వారిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం విచారణ చేస్తున్నామని, ఆ తర్వాత పూర్తి వివరాలను వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

Kavya Kalyan Ram: గ్లామ‌ర‌స్ చిత్రాలలో నటించేందుకు సిద్ధమైన కావ్య క‌ళ్యాణ్ రామ్‌

కంటెంట్ ఈజ్ కింగ్ అని వైల్డ్ బ్రీత్ సినిమా ప్రూవ్ చేస్తుంది - శివాజీ రాజా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

How to Use Hair Oil: మహిళలు జుట్టుకు నూనె ఎలా రాసుకోవాలో తెలుసా?

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తర్వాతి కథనం
Show comments