KCR:కేసీఆర్ మిస్సింగ్.. బీజేపీ ఎక్స్ హ్యాండిల్‌లో పోస్ట్ వైరల్

సెల్వి
బుధవారం, 8 జనవరి 2025 (16:05 IST)
KCR
తెలంగాణ బీజేపీ అధికారిక ఎక్స్ హ్యాండిల్‌లో మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు, గజ్వేల్ ఎమ్మెల్యే కె. చంద్రశేఖర్ రావు ఫోటో పోస్టింగ్ చర్చనీయాంశమైంది. కేసీఆర్ "మిస్సింగ్" అంటూ వాల్ పోస్టర్ నోటీసుతో కూడిన పోస్ట్ వైరల్ అవుతోంది.

ఆ పోస్టులో  "సామాన్య జ్ఞానం లేని శక్తివంతమైన వ్యక్తి, తన స్వంత శక్తి కోసం మాత్రమే శ్రద్ధ వహిస్తాడు. ప్రజల కష్టాల పట్ల ఉదాసీనంగా ఉంటాడు." పోస్టర్‌లో ఇంకా ఇలా ఉంది: "ఆ వ్యక్తి పది సంవత్సరాలు అధికారం అనుభవించాడు, తెలంగాణను దోచుకున్నాడు, ఇప్పుడు ప్రతిపక్షంలోకి దిగబడ్డాడు, అతను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించే బదులు, అతను తప్పిపోయాడు." అంటూ రాసి వుంది. ఈ ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది.

కేసీఆర్ మిస్సింగ్ పోస్టర్ కొత్తేమీ కాదు. రెండు సార్లు అధికారం ఇచ్చిన ప్రజలు వరదల్లో ఇబ్బందులు పడుతుంటే పత్తాలేని ప్రతిపక్షనేత అంటూ వాల్ పోస్టర్లు వేశారు. అయితే ఇవన్నీ ఎక్కడా వేసినవి కాదని తెలుస్తోంది. కేవలం ఖమ్మం, తెలంగాణలో సంభవించిన వరదలతో జనం అవస్థతలు పడుతుంటే కూడా కేసీఆర్ స్పందించలేదని సోషల్ మీడియాలో ఈ తరహా ప్రచారం జరిగింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్ తో సినిమా మా కల, పెద్ద హిట్ అవ్వడం డబుల్ బొనాంజా : నవీన్ యెర్నేని

సూర్య, RJ బాలాజీ కాంబినేషన్ చిత్రం కరుప్పు విడుదల తేదీ ప్రకటన

IIFTC అవార్డుల్లో గేమ్ ఛేంజర్, విశ్వం చిత్రాలకు పురస్కారాలు

Shiva Raj Kumar: గుమ్మడి నర్సయ్య నుంచి శివ రాజ్ కుమార్ ఫియర్స్ లుక్

Aadi Saikumar: మాస్ అప్పీల్‌తో ఈగో రాజా గా ఆది సాయి కుమార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిల్లలు కనమంటే నో చెప్తున్న రష్యా మహిళలు.. వ్లాదిమిర్ పుతిన్‌కు తలనొప్పి

డ్రీమ్‌ టెక్నాలజీ నుంచి L40 అల్ట్రా AE, D20 అల్ట్రా ఆల్‌-ఇన్‌-వన్‌ రోబోటిక్ వాక్యూమ్స్‌

మంచినీరు ఇలా తాగితే శరీరానికి మంచి జరుగుతుంది

ఫ్యాబ్ ఇండియా ఉగాది కలెక్షన్‌తో కొత్త ఆరంభాల వేడుక

సాహస యాత్రలపై నాట్స్ అవగాహన సదస్సు

తర్వాతి కథనం
Show comments