Webdunia - Bharat's app for daily news and videos

Install App

KCR:కేసీఆర్ మిస్సింగ్.. బీజేపీ ఎక్స్ హ్యాండిల్‌లో పోస్ట్ వైరల్

సెల్వి
బుధవారం, 8 జనవరి 2025 (16:05 IST)
KCR
తెలంగాణ బీజేపీ అధికారిక ఎక్స్ హ్యాండిల్‌లో మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు, గజ్వేల్ ఎమ్మెల్యే కె. చంద్రశేఖర్ రావు ఫోటో పోస్టింగ్ చర్చనీయాంశమైంది. కేసీఆర్ "మిస్సింగ్" అంటూ వాల్ పోస్టర్ నోటీసుతో కూడిన పోస్ట్ వైరల్ అవుతోంది.

ఆ పోస్టులో  "సామాన్య జ్ఞానం లేని శక్తివంతమైన వ్యక్తి, తన స్వంత శక్తి కోసం మాత్రమే శ్రద్ధ వహిస్తాడు. ప్రజల కష్టాల పట్ల ఉదాసీనంగా ఉంటాడు." పోస్టర్‌లో ఇంకా ఇలా ఉంది: "ఆ వ్యక్తి పది సంవత్సరాలు అధికారం అనుభవించాడు, తెలంగాణను దోచుకున్నాడు, ఇప్పుడు ప్రతిపక్షంలోకి దిగబడ్డాడు, అతను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించే బదులు, అతను తప్పిపోయాడు." అంటూ రాసి వుంది. ఈ ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది.

కేసీఆర్ మిస్సింగ్ పోస్టర్ కొత్తేమీ కాదు. రెండు సార్లు అధికారం ఇచ్చిన ప్రజలు వరదల్లో ఇబ్బందులు పడుతుంటే పత్తాలేని ప్రతిపక్షనేత అంటూ వాల్ పోస్టర్లు వేశారు. అయితే ఇవన్నీ ఎక్కడా వేసినవి కాదని తెలుస్తోంది. కేవలం ఖమ్మం, తెలంగాణలో సంభవించిన వరదలతో జనం అవస్థతలు పడుతుంటే కూడా కేసీఆర్ స్పందించలేదని సోషల్ మీడియాలో ఈ తరహా ప్రచారం జరిగింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కుబేర కథ నా చుట్టూ తిరుగుతుంది : నాగార్జున, ఎమోషనల్ అయిన శేఖర్ కమ్ముల

లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ చిత్రం సతీ లీలావతి ఫస్ట్ లుక్

పవన్ కళ్యాణ్ నుంచి ఏమీ ఆశించలేదు - ది 100 కథ సుకుమార్ కు చెప్పా : ఆర్కే సాగర్

Pawan Kalyan: హరిహరవీరమల్లు కథ రివీల్ చేస్తూ రిలీజ్ డేట్ ప్రకటన

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments