Webdunia - Bharat's app for daily news and videos

Install App

KCR:కేసీఆర్ మిస్సింగ్.. బీజేపీ ఎక్స్ హ్యాండిల్‌లో పోస్ట్ వైరల్

సెల్వి
బుధవారం, 8 జనవరి 2025 (16:05 IST)
KCR
తెలంగాణ బీజేపీ అధికారిక ఎక్స్ హ్యాండిల్‌లో మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు, గజ్వేల్ ఎమ్మెల్యే కె. చంద్రశేఖర్ రావు ఫోటో పోస్టింగ్ చర్చనీయాంశమైంది. కేసీఆర్ "మిస్సింగ్" అంటూ వాల్ పోస్టర్ నోటీసుతో కూడిన పోస్ట్ వైరల్ అవుతోంది.

ఆ పోస్టులో  "సామాన్య జ్ఞానం లేని శక్తివంతమైన వ్యక్తి, తన స్వంత శక్తి కోసం మాత్రమే శ్రద్ధ వహిస్తాడు. ప్రజల కష్టాల పట్ల ఉదాసీనంగా ఉంటాడు." పోస్టర్‌లో ఇంకా ఇలా ఉంది: "ఆ వ్యక్తి పది సంవత్సరాలు అధికారం అనుభవించాడు, తెలంగాణను దోచుకున్నాడు, ఇప్పుడు ప్రతిపక్షంలోకి దిగబడ్డాడు, అతను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించే బదులు, అతను తప్పిపోయాడు." అంటూ రాసి వుంది. ఈ ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది.

కేసీఆర్ మిస్సింగ్ పోస్టర్ కొత్తేమీ కాదు. రెండు సార్లు అధికారం ఇచ్చిన ప్రజలు వరదల్లో ఇబ్బందులు పడుతుంటే పత్తాలేని ప్రతిపక్షనేత అంటూ వాల్ పోస్టర్లు వేశారు. అయితే ఇవన్నీ ఎక్కడా వేసినవి కాదని తెలుస్తోంది. కేవలం ఖమ్మం, తెలంగాణలో సంభవించిన వరదలతో జనం అవస్థతలు పడుతుంటే కూడా కేసీఆర్ స్పందించలేదని సోషల్ మీడియాలో ఈ తరహా ప్రచారం జరిగింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sukku: తన భార్యతో వింబుల్డన్ 2025 ఫైనల్స్‌కు హాజరయిన తబిత బండ్రెడ్డి

బిగ్ బాస్ 19లో క్రికెటర్ మాజీ భార్య.. హైదరాబాద్ నుంచి ఇద్దరు!!

హీరో రవితేజ ఇంట్లో విషాదం.. ఏంటది?

ఎపుడు కూడా పుకార్లను నమ్మొద్దు.. పవన్ హీరోయిన్ వినతి

Allu Arjun: అల్లు అర్జున్ ఫ్యాన్స్ హరిహరవీరమల్లు కు మద్దతు ఇవ్వరా ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

తర్వాతి కథనం
Show comments