ఏపీలో మందుబాబులకు షాకిచ్చిన కూటమి సర్కారు!

ఠాగూర్
మంగళవారం, 11 ఫిబ్రవరి 2025 (08:58 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మందుబాబులకు టీడీపీ కూటమి ప్రభుత్వం తేరుకోలేని షాకిచ్చింది. మద్యం ధరలను 15 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అయితే, రూ.99కి విక్రయించే బ్రాండ్లు, బీరు మినహా మిగిలిన అన్ని రకాల మద్యం ధరలను కూటమి ప్రభుత్వం పెంచేసింది. ఈ మేరకు ఆ రాష్ట్ర అబ్కారీ శాఖ ఉత్తర్వులు జారీచేసింది. పెంచిన ధరలు మంగళవారం నుంచే అమల్లోకి వస్తాయని పేర్కొంది. 
 
రాష్ట్రంలో మద్యం విక్రయాలపై మార్చిన‌ను ప్రభుత్వం ఇటీవలే రూ.14.5 నుంచి 20 శాతానికి పెంచింది. ఇపుడు 15 శాతం ధరల పెంపుతో మందుబాబులకు షాకిచ్చినట్టయింది. దేశీయ తయారీ ఫారిన్ లిక్కర్, ఫారిన్ లిక్కర్ కేటగిరీ మద్యం ధరలపై అడిషనల్ రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్‌ను విధించనున్నారు. ఈ మద్యం ధరల పెంపును మందుబాబుబు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీకి విరుద్ధంగా ఈ మద్యంధరలను పెంచారని వారు వాపోతున్నారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా'లో వేశ్య పాత్ర చేయడానికి కారణం ఇదే : నటి బిందు మాధవి

Zee 5: ది గ్రేట్‌ ప్రీ వెడ్డింగ్ షో స్ట్రీమింగ్‌ జీ 5 లో రాబోతోంది

Raju Weds Rambai Review: నిఖార్సయిన ప్రేమకథగా రాజు వెడ్స్ రాంబాయి రివ్యూ

12A Railway Colony Review,: అల్లరి నరేష్ కు 12ఏ రైల్వే కాలనీ గట్టెక్కించేలా? 12ఏ రైల్వే కాలనీ రివ్యూ

Premante Review: గాడి తప్పిన ప్రియదర్శి, ఆనంది ల ప్రేమ.. ప్రేమంటే రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments