Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో మందుబాబులకు షాకిచ్చిన కూటమి సర్కారు!

ఠాగూర్
మంగళవారం, 11 ఫిబ్రవరి 2025 (08:58 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మందుబాబులకు టీడీపీ కూటమి ప్రభుత్వం తేరుకోలేని షాకిచ్చింది. మద్యం ధరలను 15 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అయితే, రూ.99కి విక్రయించే బ్రాండ్లు, బీరు మినహా మిగిలిన అన్ని రకాల మద్యం ధరలను కూటమి ప్రభుత్వం పెంచేసింది. ఈ మేరకు ఆ రాష్ట్ర అబ్కారీ శాఖ ఉత్తర్వులు జారీచేసింది. పెంచిన ధరలు మంగళవారం నుంచే అమల్లోకి వస్తాయని పేర్కొంది. 
 
రాష్ట్రంలో మద్యం విక్రయాలపై మార్చిన‌ను ప్రభుత్వం ఇటీవలే రూ.14.5 నుంచి 20 శాతానికి పెంచింది. ఇపుడు 15 శాతం ధరల పెంపుతో మందుబాబులకు షాకిచ్చినట్టయింది. దేశీయ తయారీ ఫారిన్ లిక్కర్, ఫారిన్ లిక్కర్ కేటగిరీ మద్యం ధరలపై అడిషనల్ రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్‌ను విధించనున్నారు. ఈ మద్యం ధరల పెంపును మందుబాబుబు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీకి విరుద్ధంగా ఈ మద్యంధరలను పెంచారని వారు వాపోతున్నారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆర్య 2, ఆదిత్య 369 సినిమాలకు అంతక్రేజ్ దక్కలేదా?

సీతారాములు, రావణుడు అనే కాన్సెప్ట్‌తో కౌసల్య తనయ రాఘవ సిద్ధం

మరో వ్యక్తితో శృంగారం కోసం భర్తను మర్డర్ చేసే రోజులొచ్చాయి, నీనా గుప్తాకి రివర్స్ కామెంట్స్

Charmi: విజయ్ సేతుపతి, పూరి జగన్నాధ్ చిత్రం టాకీ పార్ట్ సిద్ధం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న అరి’సినిమా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments