Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో మందుబాబులకు షాకిచ్చిన కూటమి సర్కారు!

ఠాగూర్
మంగళవారం, 11 ఫిబ్రవరి 2025 (08:58 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మందుబాబులకు టీడీపీ కూటమి ప్రభుత్వం తేరుకోలేని షాకిచ్చింది. మద్యం ధరలను 15 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అయితే, రూ.99కి విక్రయించే బ్రాండ్లు, బీరు మినహా మిగిలిన అన్ని రకాల మద్యం ధరలను కూటమి ప్రభుత్వం పెంచేసింది. ఈ మేరకు ఆ రాష్ట్ర అబ్కారీ శాఖ ఉత్తర్వులు జారీచేసింది. పెంచిన ధరలు మంగళవారం నుంచే అమల్లోకి వస్తాయని పేర్కొంది. 
 
రాష్ట్రంలో మద్యం విక్రయాలపై మార్చిన‌ను ప్రభుత్వం ఇటీవలే రూ.14.5 నుంచి 20 శాతానికి పెంచింది. ఇపుడు 15 శాతం ధరల పెంపుతో మందుబాబులకు షాకిచ్చినట్టయింది. దేశీయ తయారీ ఫారిన్ లిక్కర్, ఫారిన్ లిక్కర్ కేటగిరీ మద్యం ధరలపై అడిషనల్ రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్‌ను విధించనున్నారు. ఈ మద్యం ధరల పెంపును మందుబాబుబు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీకి విరుద్ధంగా ఈ మద్యంధరలను పెంచారని వారు వాపోతున్నారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దళితుడిని అని తెలిశాకే.. సినిమా అవకాశాలు తగ్గిపోయాయి.: బాబు మోహన్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

Unni Mukundan: ఉన్ని ముఖుందన్, దర్శకుడు జోషీ కలిసి భారీ ప్రాజెక్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments