Webdunia - Bharat's app for daily news and videos

Install App

Student: హాస్టల్ గదిలో విద్యార్థి అగ్రికల్చర్ ఆత్మహత్య

సెల్వి
బుధవారం, 13 ఆగస్టు 2025 (10:08 IST)
హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని హాస్టల్ గదిలో మంగళవారం రాత్రి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే.. బీఎస్సీ (అగ్రికల్చర్) మూడవ సంవత్సరం చదువుతున్న రిత్విక్ రాజ్ అనే విద్యార్థి తన హాస్టల్ గదిలో ఉరివేసుకుని మరణించాడు. 
 
అతని రూమ్ మేట్స్ హాస్టల్ అధికారులకు సమాచారం అందించారు. అతని ఆత్మహత్య వెనుక గల కారణాలు ఇంకా తెలియలేదు. ఈ ఘటనపై రాజేంద్రనగర్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని అత్తాపూర్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో భద్రపరిచారు. ఈ ఘటనపై అన్నీ కోణాల్లో విచారణ జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ileana: నేను తల్లిని కాదని అనిపించిన సందర్భాలున్నాయి.. ఇలియానా

త్వరలోనే తల్లి కాబోతున్న పవన్ హీరోయిన్ పార్వతీ మెల్టన్

బాలీవుడ్ నిర్మాత సంజయ్ లీలా భన్సాలీ అలా మోసం చేశారా?

Bellamkonda: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కిష్కింధాపురి లో అమ్మాయి అదృశ్యం వెనుక వుంది ఎవరు...

రూ.100 కోట్ల క్లబ్ దిశగా కళ్యాణి ప్రియదర్శన్ 'లోకా' పరుగులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Lotus Root: తామర పువ్వు వేర్లను సూప్స్‌, సలాడ్స్‌లో ఉపయోగిస్తే?

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

తర్వాతి కథనం
Show comments